రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను ఈ నెల 15న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించబోతున్నట్లు ప్రగతిభవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది 8 కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి వచ్చిన విషయం...
సూపర్ స్టార్ కృష్ణ ఈ తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 80సంవత్సరాలు. ఆదివారం అర్ధరాత్రి స్వల్ప గుండెపోటుకు గురైన కృష్ణను కుటుంబ సభ్యులు గచ్చిబౌలి లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో...
హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే.తారకరామారావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ఫేజ్ టూ, ఫేజ్ వన్ కారిడార్...
ప్రభుత్వానికి పన్నుల చెల్లింపులో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ (ఎస్.జి.ఎస్.టి ) అధికారులు నేడు కోమటి రెడ్డి గ్రూపులకు చెందిన 16 వ్యాపార...
ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురి లోక్ సభ స్థానం నుంచి సమాజ్ వాది పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డింపుల్ యాదవ్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. సమాజ్ వాదీ పార్టీ...
పన్ను చెల్లింపుల ప్రక్రియను మరింత సులభతరం చేయాలని, పన్ను చెల్లింపుదారులకు వాణిజ్య పన్నులశాఖ అధికారులు మరింత అవగాహన కలిగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో స్నేహపూర్వక వాతావరణం...
జాతీయ పులుల సంరక్షణ అథారిటీ (NTCA)కి చెందిన బృందం తెలంగాణలో వారం రోజుల పాటు పర్యటించింది. అమ్రాబాద్, కవ్వాల్ పులుల అభయారణ్యంలను క్షేత్ర స్థాయిలో ఈ టీమ్ పరిశీలించింది. దేశవ్యాప్తంగా ఉన్న టైగర్...
ఉత్తర భారత దేశంలో ఓ వైపు చలి పెరుగుతుంటే మరోవైపు డెంగ్యూ జ్వరాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, హర్యాన రాష్ట్రాలు డెంగ్యూ గుప్పిట్లో బంధిగా మారాయి. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరి, కాన్పూర్...
తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందని చెప్పారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని...
‘నీ మీద ప్రధానమంత్రికి కంప్లయింట్ ఇవ్వడానికి నువ్వేమైనా పుడింగి అనుకుంటున్నావా’ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ‘నువ్వు ఏం...