Tuesday, April 22, 2025
HomeTrending News

రాజ్య సభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్

Upper House:  సుప్రసిద్ధ సినీ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు.  తెలుగు రాష్ట్రాల నుంచి జగద్విఖ్యాత దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి తండ్రి, ప్రఖ్యాత రచయిత,...

జగన్ కుమార్తెలపై చంద్రబాబు వ్యాఖ్యలు

Babu Comments: రాష్ట్రంలో పేద విద్యార్ధులను విదేశీ చదువులు అందించే పథకాన్ని తాము ప్రవేశ పెడితే ఈ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. మదనపల్లెలో జరిగిన మినీ...

వైఎస్సార్సీపీ ప్లీనరీ: మొదటిరోజు ఐదు తీర్మానాలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండ్రోజుల ప్లీనరీ సమావేశాలకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతోన్న మొదటి ప్లీనరీ కావడంతో పార్టీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. వైఎస్ఆర్...

హైదరాబాద్ లో శాఫ్రాన్ కేంద్రం: కేటీఆర్

Another Feather: హైదరాబాద్ లో మరో విదేశీ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది. విమానయాన రంగ ఉత్పత్తులను తయారుచేసే ఫ్రాన్స్ కు చెందిన దిగ్గజ సంస్థ శాఫ్రాన్ తన మెయింటెనెన్స్,...

ఉపరాష్ట్రపతిగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ?

VP-Nakhvi:  భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్ధిగా కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి.  కొద్ది సేపటి క్రితం కేంద్ర మంత్రి పదవికి...

ఉడుత ఊపులకు భయపడం: బండిపై లింగయ్య ఫైర్

Don't Care:  బండి సంజయ్ పిచ్చి చేష్టలు చేస్తున్నారని టిఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మండిపడ్డారు. మొన్నటి మీటింగ్ తో వాపును చూసి బలుపు అనుకుంటున్నారని విమర్శించారు. కేసిఆర్...

డేటా చౌర్యం జరిగింది: భూమన వెల్లడి

Data thefted: ప్రభుత్వం వద్ద ఉండాల్సిన వ్యక్తుల ప్రైవేట్ సమాచారంతో  ఉద్దేశ పూర్వకంగా, కుట్ర పూరిత ఆలోచనలతో లబ్ధి పొందడానికి గత చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించిందని హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్...

టిఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సమాచార అస్త్రం

RTI War: జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతమైన ఊపుతో బిజెపి తెలంగాణ శాఖ తమ కార్యాచరణను మరింత వేగంగా ముందు తీసుకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.  దీనిలో భాగంగానే బిజెపి అధిష్టానం నిన్న...

ఢిల్లీ బోనాలకు కేంద్రం నిధులు: కిషన్ రెడ్డి

Bonalu: ఢిల్లీలో జరిగే బోనాల ఉత్సవాలకు వచ్చే ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేస్తామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు.  న్యూఢిల్లీలోని...

2018 గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల

Results:  ఆంధ్రప్రదేశ్‌లో 2018 గ్రూప్‌-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ విజయవాడలో వెల్లడించారు. ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. 2018లో 167 గ్రూప్‌-1 పోస్టుల...

Most Read