Thursday, February 27, 2025
HomeTrending News

ఆమె బాబు వదిలిన బాణం: షర్మిలపై రోజా కామెంట్స్

వైఎస్ షర్మిల టీడీపీ అధినేత చంద్రబాబు వదిలిన బాణం అని రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు.  మొన్నటి వరకు తాను తెలంగాణ బిడ్డనని చెప్పుకున్న షర్మిల ఇప్పుడు...

మత్స్యకారులను ఆదుకుంటాం : లోకేశ్‌

మత్స్య కారులకు ఈ ప్రభుత్వం నిలిపివేసిన సంక్షేమ పథకాలన్నీ మరో రెండునెలల్లో తాము అధికారంలోకి రాగానే  తిరిగి అందిస్తామని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. అవసరమైన చోట...

ముగ్గురం గెలుస్తాం: వైవీ సుబ్బారెడ్డి ధీమా

సమసమాజం కోసం, పేద వర్గాల అభ్యున్నతి కోసం ఎంతవరకైనా ముందుకు వెళ్ళే విప్లవాత్మక ఆలోచన సిఎం జగన్ తప్ప మరొకరికి సాధ్యం కాదని ఎమ్మెల్యే గొల్ల బాబురావు స్పష్టం చేశారు. జగన్ ఓ...

కేసిఆర్ పాలనలోనే తీవ్ర అన్యాయం: మంత్రి ఉత్తమ్

అరవై ఏళ్ళ సమైక్య పాలనలో కన్నా పదేళ్ళ పదేళ్ల బిఆర్ఎస్ పాలనలోనే నీటి విషయంలో తెలంగాణకు  ఎక్కువ అన్యాయం జరిగిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.  రాష్ట్ర...

వరుస కార్యక్రమాలతో సిఎం బిజీ

ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుస కార్యక్రమాలతో బిజీగా గడపనున్నారు. అధికారిక కార్యక్రమాలతో పాటు 'సిద్ధం' రాయలసీమ ప్రాంత బహిరంగసభలో కూడా పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్ తయారైంది. రేపు (13న)...

గ్రామాల్లో చూడండి : లోకేష్ కు ధర్మాన హితవు

తమ ప్రభుత్వం గ్రామాల్లో చేసిన అభివృద్ధి చూసి మాట్లాడాల‌ని  రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ప్రతిపక్ష నాయ‌కుల‌కు హిత‌వు ప‌లికారు. క‌ళ్లున్నా చూడ‌లేని వాళ్ళని, చెవులుండి వినలేని వాళ్ళని, నిద్ర న‌టించే వాళ్ల‌ను...

డీఎస్సీ పేరుతో కొత్త నాటకం: లోకేష్ విమర్శ

సిద్ధమా అని ప్రజలను అడుగుతున్న సిఎం జగన్ దేనికి సిద్ధమని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శంఖారావం యాత్రకు లోకేష్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా...

ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారు: అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై కేంద్ర హెం శాఖా మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరబోతుందన్న సంకేతాలు పరోక్షంగా ఇచ్చారు. ఏపీలో పొత్తులు త్వరలోనే ఓ...

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చట్టంపై అమిత్ షా కీలక ప్రకటన

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టాన్ని(CAA)ను లోక్‌స‌భ ఎన్నిక‌ల లోపే అమ‌లు చేస్తామ‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్...

అరబ్ దేశాల్లో హిందూ దేవాలయం – ఫిబ్రవరి 14న ప్రారంభం

ప్రపంచవ్యాప్తంగా ఉన్నా హిందువులు, భారతీయుల కోసం ఎడారి దేశంలో ఓ పుణ్యక్షేత్రం అందుబాటులోకి వస్తోంది. రాబోయే రోజుల్లో ఆ పుణ్యక్షేత్రం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అలరించనుంది. అబుదాబి రాజధానిగా ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్...

Most Read