Monday, March 3, 2025
HomeTrending News

అది టెంట్ హౌస్ పార్టీ:  పేర్ని నాని

దేశంలో కిరాయికి రాజకీయపార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్ అని, ఒక రాజకీయ పార్టీని పెట్టి టెంట్ హౌస్ లాగా అద్దెకు ఇస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని రాష్ట్ర...

ప్రభుత్వం మారబోతోంది: పవన్

వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ అంకెలు తారుమారు అయి 15...

విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్: రేవంత్ రెడ్డి

దళిత, గిరిజన దండోరా స్పూర్తితో రాష్ట్రంలో ‘విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్’ కార్యక్రమం చేపడుతున్నట్లు పిసిసి అధ్యక్షుడు ఏ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిరుద్యోగ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు....

డబుల్ బెడ్ రూమ్ ఎప్పటిలోగా ఇస్తారు? బండి

రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇళ్ళ కోసం మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి?...

అక్టోబర్ 2న క్లాప్, స్వచ్ఛ సంకల్పం: పెద్దిరెడ్డి

క్లాప్, జగనన్న స్వచ్ఛసంకల్పం కార్యక్రమాలను సిఎం జగన్ అక్టోబర్ 2న విజయవాడలో ప్రారంభిస్తారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వెల్లడించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి...

అక్టోబర్ 7న మత్స్యకార గర్జన: సోము

మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసేలా ఉన్న జీవో 217పై రాష్ట్ర ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఈ జీవో వివాదాస్పదంగా ఉందని, మత్స్యకారుల సహకార వ్యవస్థను...

ఎం.వి.రమణారెడ్డి మృతి: సిఎం సంతాపం

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, రాయలసీమ కరువుపై సుదీర్ఘ పోరాటం చేసిన నేత, అభ్యుదయవాది, డాక్టర్ యం.వి. రమణారెడ్డి శ్వాసకోశ సంబంధిత వ్యాధితో నేటి ఉదయం మరణించారు. షుమారు సంవత్సర కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ...

కాశ్మీర్లో సంఘ్ చీఫ్ పర్యటన

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఈ రోజు నుంచి నాలుగు రోజులపాటు జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్టోబర్ రెండో తేదిన జమ్మూ విశ్వవిద్యాలయంలోని జోరవర్...

గంధం తనయుడికి సిఎం అభినందన

పర్వతారోహకుడు గంధం భువన్ జై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. యూరప్‌ ఖండంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎల్బ్రస్‌ను ప్రపంచంలోనే అతి పిన్నవయసులో (8 సంవత్సరాల...

ప్రభుత్వ సలహాదారుగా డా. దత్తాత్రేయుడు

విశ్వవిఖ్యాత క్యాన్సర్‌ వైద్య నిపుణులు, పద్మశ్రీ డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు రాష్ట్ర ప్రభుత్వ వైద్య సలహాదారుగా నియమితులు కానున్నారు. డా. దత్తాత్రేయుడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

Most Read