Saturday, March 1, 2025
HomeTrending News

ఆక్రమణదారులపై కఠిన చర్యలు: సిఎం ఆదేశం

మైదుకూరులో అక్బర్ భాషా ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తో ఫోన్లో మాట్లాడిన సిఎం,  ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు....

ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా

అనుకున్నట్లే ‘ఆర్ఆర్ఆర్’ విడుదల వాయిదా పడింది. అక్టోబర్ 13న సినిమా విడుదల కావడంలేదు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ చారిత్రాత్మక సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నారు....

ఫైబర్‌ గ్రిడ్‌ కుంభకోణం: 19మందిపై ఎఫ్‌ఐఆర్‌

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ గ్రిడ్‌ టెండర్ల కుంభకోణానికి సంబంధించి 19 మందిపై సీఐడీ.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌ను న్యాయస్థానానికి సీఐడీ సమర్పించింది. సీఐడీ దర్యాప్తులో అక్రమాలు బట్టబయలయ్యాయి....

అపస్మారక స్థితిలో సాయి ధరమ్ తేజ

మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అపస్మారక స్థితిలో హైటెక్ సిటీ సమీపంలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాసేపట్లో జూబ్లీహిల్స్...

భవానీపూర్ నుంచి దీదీ నామినేషన్

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గం నుంచి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. కొంత మంది పార్టీ శ్రేణులతో కలిసి వెళ్ళిన మమత నామినేషన్ పత్రాల్ని ఎన్నికల అధికారికి సమర్పించారు....

ప్రగతిభవన్ లో వినాయక చవితి

వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రగతి భవన్ అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు శోభ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో కుమారుడు మంత్రి కేటీఆర్...

వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

చిత్తూరుజిల్లా కాణిపాకంలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో వినాయక చవితి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి ప్రభుత్వం తరపున రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు భూగర్భ గనులశాఖ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...

దళితబంధు సన్నాహక సమావేశం

దళితబంధు ను పైలట్ ప్రాజెక్టుగా అమలు పరచనున్న నాలుగు మండాలల్లో పథకం అమలు కోసం, సన్నాహక సమావేశాన్ని ప్రగతి భవన్ లో సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...

ఏపీ సిఎస్ గా సమీర్ శర్మ

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సిఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ నియమితులయ్యారు. ప్రస్తుత సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. అయన స్థానంలో...

తాలిబాన్ తో చర్చల ప్రసక్తే లేదు

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వం వచ్చాక సరిహద్దు దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. తాలిబాన్ ఏలుబడిలో ఉగ్రవాదుల అరాచకాలు పెరుగుతాయని ముందు జాగ్రత్తగా సరిహద్దు నగరాల్లో అదనపు బలగాలు మోహరిస్తున్నాయి. తాలిబాన్ తో తొలి...

Most Read