Sunday, April 27, 2025
HomeTrending News

నేడు మునుగోడుకు ఐదుగురు మంత్రులు

తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన తర్వాత వచ్చిన తొలి ఉప ఎన్నిక మునుగోడులో ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో విజయదుందుబి మోగించింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణపై...

గుజరాత్ లో మొదటి విడత పోలింగ్ ప్రారంభం

గుజరాత్  శాసనసభ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ కొద్ది సేపటి క్రితం ప్రారంభం అయింది. వ్యవసాయ పనులకు వెళ్ళే రైతాంగం 8 గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. శీతాకాలం కావటంతో పట్టణ...

మెట్రో రైల్ విస్తరణపై సమీక్ష

హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమం తాలూకు సన్నాహక సమావేశాన్ని మంత్రి కే. తారకరామారావు ఈరోజు...

Ambati Counter: ఇదేం ఖర్మ చంద్రబాబుకు: అంబటి ఫైర్

ప్రతిపక్ష నేత చంద్రబాబు పద్దతిగా మాట్లాడాలని, నాలుక అదుపులో ఉంచుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలపై అంబటి...

Babu: తాటాకు చప్పుళ్ళకు భయపడం: చంద్రబాబు

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం విజయరాయిలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వాళ్ళ బాబాయిని చంపినంత సులభంగా తనను కూడా చంపాలనుకుంటున్నారని... ఇప్పుడు లోకేష్ ను...

షర్మిల వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్

తెలంగాణ ప్రజానీకం చైతన్యవంతులు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. షర్మిల బీజేపీ పార్టీ కోవర్టు అని, బీజేపీ- షర్మిల దొంగాట ఆడుతున్నాయని కవిత ఎండగట్టారు. షర్మిల విమర్శలకు బదులిస్తూ పొలిటికల్ టూరిస్టును కాదు.....

భారత్ లో తొలి అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయం

భారతదేశంలో తొలిసారిగా అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నారు. త్రిపురలోని సబ్రూమ్‌లో కొత్త ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. థాయ్‌లాండ్, మయన్మార్ ,బంగ్లాదేశ్‌తో సహా ఏడు దేశాల ప్రతినిధుల సమక్షంలో దక్షిణ...

గ్రానైట్ వ్యవహారంలో మంత్రి గంగులకు కష్టాలు

గత కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాలను ఈడీ, ఐటీ సోదాలు కుదిపేస్తున్నాయి. తాజాగా సీబీఐ బృందం ఈ రోజు (బుధవారం) మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి ఓ బృందం వచ్చింది. కరీంనగర్ లోని ఆయన...

Vidyaa Deevena: వారికి జ్ఞానం కలగాలి: సిఎం జగన్

విపక్షాలకు కొరవడిన ఆలోచనా శక్తిని, వివేకాన్ని ఇవ్వాలని.... పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి వీల్లేదని వాదించే మనుషుల సంస్కారాలు మారాలని.... నావారు మాత్రమే బాగుపడాలని కోరుకునే మనస్తత్వం నుంచి మనుషులంతా ఒక్కటే...

పారామెడికల్ ఆప్తాల్మిక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

కంటి వెలుగు కార్యక్రమం అమలులో భాగంగా పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ల నియామకానికి వైద్యారోగ్య శాఖ ఈ రోజు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా నియామక బాధ్యత జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని...

Most Read