Sunday, April 27, 2025
HomeTrending News

Pawan-Fire: నా యుద్ధం నేనే చేస్తా: పవన్ కళ్యాణ్

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతల ఇళ్ళను లీగల్ గానే కూలుస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. 2024 ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రానివ్వబోమని పునరుద్ఘాటించారు. వైసీపీ నేతలు...

Boat Shrinking: వారణాసిలో నిడదవోలు వాసులకు తప్పిన ప్రమాదం

వారణాసిలోని గంగానదిలో జరిగిన బోటు ప్రమాదంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిడదవోలు వాసులు ప్రాణాలతో బయటపడ్డారు. నిడదవోలుకు చెందిన 120 మంది తీర్థయాత్రలకు వెళ్లారు. అలహాబాద్, గయ, అయోధ్యను సందర్శించుకుని శుక్రవారం...

YS Jagan: సిఎం జగన్ తో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ

కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి, ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి గిరిధర్‌ అరమణె తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు.  రాష్రంలో రక్షణ శాఖకు సంబంధించిన...

అంతరిక్షంలోకి నానో సాటిలైట్స్ – సిఎం కెసిఆర్ హర్షం

తెలంగాణకు చెందిన ‘ధృవ’ స్పేస్ టెక్ ప్రయివేట్ సంస్థ ద్వారా, శనివారం శ్రీహరికోట నుంచి ప్రయోగించబడిన రెండు నానో సాటిలైట్స్ విజయవంతంగా అంతరిక్ష కక్షలోకి ప్రవేశించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం...

YSRCP: 8న బిసి ఆత్మీయ సమ్మేళనం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిసెంబర్ 8న బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన బిసి మంత్రులు,  పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మూడున్నర...

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. నలుగురు మావోల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జ‌రిగిన‌ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ రోజు ఉదయం 7.30 గంటల సమయంలో జరిగిన ఘ‌ట‌న‌ ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. బీజాపూర్‌లోని మిర్తుర్ పోలీస్...

తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే – అమిత్‌షా

తెలంగాణలో భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి విజయం సాదిస్తుందని ధీమా వ్యక్తం చేసారు . ప్రముఖ...

వ్యవసాయంపై ప్రభుత్వాల దృక్పధం మారాలి – మంత్రి నిరంజన్ రెడ్డి

వ్యవసాయంపై ప్రభుత్వాల దృక్పధం మారాలని, ప్రపంచానికి అవసరమైన ఆహారం రావాల్సింది వ్యవసాయం నుండే అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయం సుస్థిరం, సమర్దవంతం కావాలంటే నాణ్యమైన విత్తనమే ప్రధానమన్నారు. హైదరాబాద్...

నింగిలోకి దూసుకెళ్ళిన పీఎస్‌ఎల్‌వీ సీ54

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమయింది. తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ54 ఉపగ్రహ వాహక నౌక ఓషన్...

Constitution Day: మన రాజ్యాంగం ఓ గొప్ప సంఘ సంస్కర్త: సిఎం జగన్

ప్రపంచ మానవ చరిత్రలో... ప్రజాస్వామ్య, సమానత్వ, సామ్యవాద, సంఘ సంస్కరణల చరిత్రల్లో  అత్యంత  గొప్ప చారిత్రక గ్రంథం మన భారత రాజ్యాంగమని  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు.  80 దేశాల...

Most Read