మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కౌన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ ఆ అవార్డును నాదెళ్లకు అందజేశారు. పద్మభూషణ్ అవార్డును అందుకోవడం గౌరవంగా...
దీపావళి సెలవు రోజును మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తొలుత అక్టోబర్ 25న దీపావళిగా భావించి ఆరోజు సెలవు ప్రకటించగా, తాజాగా దాన్ని అక్టోబర్ 24 (సోమవారం)కు మార్చింది. పండితులు...
మూడు రాజధానుల వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని తాము చెబుతుంటే, మూడు పెళ్ళిళ్ళ వల్లే మేలు జరుగుతుంది, మీరు కూడా చేసుకోండి అంటూ కొందరు నాయకులు చెబుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ సాధికార కమిటీ సమావేశం జరిగింది. దీనికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బిసి సెల్...
భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్. తన రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ పార్టీ నాయకత్వానికి సుధీర్గమైన లేఖ రాసిన భిక్షమయ్య గౌడ్ .
లేఖలోని...
అండమాన్ తీరం ఆ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం....... మరికొద్ది గంటల్లో అల్పపీడనంగా బలపడే సూచనలున్నాయని వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నెల 22 తేదీ నాటికి ఇది మరింత బలపడి...
శాసనసభ్యుడు రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు అంశంలో పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. రాజాసింగ్ పై నమోదైన కేసులో ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయని ప్రభుత్వం... కౌంటర్ దాఖలు...
దేశంలో జనాభా నియంత్రణ విధానం అందరికీ వర్తించాలని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ మాననీయ దత్తాత్రేయ హోసబాలే అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్, గౌహానియాలోని జైపురియా పాఠశాలలో సంఘ్ నాలుగు రోజుల...
మునుగోడు ఉప ఎన్నికల్లో రోడ్డు రోలర్ గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖ రాసిన కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి. యుగ తులసి పార్టీకి చెందిన శివకుమార్...
తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండదని బిజెపి రాష్ట్ర వ్యవహారాల కో-ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ స్పష్టం చేశారు. జన సేన పార్టీతో తమ పొత్తు కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ...