నవంబర్ 12వ తేదీన జరిగే హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి స్వల్ప ఆధిక్యత లభించే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు పీపుల్స్పల్స్ నిర్వహించిన సర్వేలో స్పష్టమౌతోంది. హిమాచల్ప్రదేశ్లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాల్లో పీపుల్స్పల్స్...
పౌరుల భద్రత, నేర నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తమ జీవితాలను తృణప్రాయంగా అర్పించిన పోలీసుల త్యాగం అజరామరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. “పోలీసు అమరవీరుల సంస్మరణ దినం” (అక్టోబర్...
పోలీసులకు వీక్లీ ఆఫ్ విధానాన్ని త్వరలో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే 6511 పోలీసు సిబ్బంది నియామకానికి అనుమతి...
భారత్ జోడో యాత్రలో బాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యటిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిన్న సాయంత్రం మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామివారి ఆలయాన్ని దర్శించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన వెంట కర్నాటక కాంగేస్స్ నేత డీకే...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు కురిపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కు టీఆర్ఎస్ నేతలు సమాధి కట్టడంపై తీవ్రస్థాయిలో...
రాష్ట్రంలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి కానుక అందించారు. భారీ స్థాయిలో పోలీసు నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 6,511 పోలీసు నియామకాల భర్తీకి అనుమతి మంజూరు చేశారు....
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంటే దిగంగంత నేత వైఎస్సార్ కి చాలా ఇష్టమని జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. నిజాం సాగర్...
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని కాంగ్రెస్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ నేత చేయలేని సుదీర్ఘ పాదయాత్ర రాహుల్ గాంధీ...
మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు ఆక్షేపనీయమని తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్ కె. తారక రామారావు విమర్శించారు. భారతీయ జనతా పార్టీ రాజ్యంగ వ్యవస్థలను ఏ...
హుక్కా బార్లను నిషేధిస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈ రోజు బిల్లును ఆమోదించింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టగా.. ఏకగ్రీవంగా ఆమోదించారు. చెన్నై నగరంలో హుక్కా...