Thursday, April 24, 2025
HomeTrending News

జంట జలాశయాలకు పోటెత్తిన వరద

వికారాబాద్ , చేవెళ్ల ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుండటంతో హైదరాబాద్ నగర జంట జలాశయాలకు వరద పోటెత్తింది. ఉస్మాన్ సాగర్‌(Osmansagar)కు 2400 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. అలాగే అవుట్ ఫ్లో 2442...

ఈటెల విశ్వాస ఘాత‌కుడు..బాల్క సుమ‌న్ ధ్వ‌జం

హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ విశ్వాస ఘాత‌కుడు అని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ ధ్వ‌జ‌మెత్తారు. ఆయ‌న తిన్నింటి వాసాల‌ను లెక్క‌బెట్టార‌ని మండిప‌డ్డారు. 2004కు ముందు ఈటెల అడ్ర‌స్ ఎక్క‌డ‌..? ఈటెల‌ను...

ఆఫ్ఘన్లో హిందువులు, సిక్కులకు రక్షణగా తాలిబాన్లు

ఆఫ్ఘనిస్తాన్ వీడిన హిందువులు,సిక్కులు తిరిగి స్వదేశానికి రావాలని తాలిబన్లు విజ్ఞప్తి చేశారు. హిందువులు, సిక్కుల రక్షణకు అన్ని రక్షణ చర్యలు తీసుకున్నామని, భద్రతా పరంగా తాము బాధ్యత స్వీకరిస్తామని తాలిబన్లు స్పష్టం చేశారు....

మావోయిస్టు వారోత్సవాలకు సన్నాహాలు

ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ (AOB), తెలంగాణ, మహారాష్ట్రల్లో మావోయిస్టు అమరుల వారోత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఓ వైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే ప్రభుత్వాన్ని సవాల్ చేసే...

పన్నుల వసూళ్ళలో పారదర్శకత: సిఎం

పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులు, అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రభుత్వానికి రాబడులు ఎప్పటికప్పుడు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. మరింత పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థత పెంచి...

ఢిల్లీ పయనమైన కెసిఆర్

తెలంగాణ సీఎం కెసిఆర్ ఈ రోజు సాయంత్రం (సోమవారం) హస్తినకు పయనమయ్యారు. రెండు  మూడు రోజుల పాటు సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు....

వాస్తవాలు చెబుతూనే ఉంటాం: అంబటి

Non-stop: పోలవరం విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయనకు మద్దతిస్తున్న పత్రికలు తమ ప్రభుత్వంపై కావాలని పదే పదే దుష్ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర జనలవనుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు....

పోలవరంపై సిఎం స్పందించాలి: దేవినేని

Answer this: కాంట్రాక్టర్ ను మార్చడమే పోలవరం ప్రాజెక్టుకు శాపమని నిపుణుల కమిటీ తేల్చిందని,  ప్రాజెక్టు నిర్మాణంలో విధ్వంసం జరిగిందని ఇది మాటలకందనిదని  మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని వ్యాఖ్యానించారు. హైదరాబాద్...

ఉచిత బియ్యం పంపిణీ ఆగష్టు 1 నుంచి: బొత్స

Garib Yojana: ఆగస్టు 1నుంచి ఉచిత బియ్యం పంపిణీని కొనసాగిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.  పాత జిల్లాల ప్రకారం రాష్ట్రంలోని ఏడు  వెనుకబడిన జిల్లాల్లోని అందరికీ, మిగిలిన...

కాళేశ్వరం వల్లే ఈ ముంపు : సిఎం రమేష్

కాలేశ్వరంలో నీరు నింపి ఒక్కసారిగా గేట్లు ఎత్తడం వల్లే మొన్న గోదావరి పరివాహక గ్రామాలకు వరద ముప్పు ఏర్పడిందని బిజెపి రాజ్య సభ సభ్యుడు సిఎం రమేష్ స్పష్టం చేశారు. పోలవరం వల్ల...

Most Read