Wednesday, April 23, 2025
HomeTrending News

పదో తరగతిలో 90 శాతం ఉత్తీర్ణత

తెలంగాణ పదో త‌ర‌గ‌తి ఫ‌లితాలను హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో ఈ రోజు (గురువారం) విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు. రెగ్యులర్ విద్యార్థులు 5,03,579 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా, 4,53,201...

టిఆర్ఎస్ ,బీజేపీ థర్డ్ క్లాస్ పంచాయతీ -కాంగ్రెస్ విమర్శ

భారతదేశం విస్తుపోయేలా అధికారాన్ని ఉపయోగించి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొట్టిందని ఏఐసీసీ కార్యదర్శి, మహారాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కో ఆర్డినేటర్ సంపత్ కుమార్ విమర్శించారు. సీబీఐ, ఈడీ ని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం...

మానవాళి శత్రువులు పావురాలు

Pigeons :  మీ ఇంటి కిటికి , టాయిలెట్ exhaust ఫ్యాన్ లాంటి వాటి వద్ద పావురాలు ఉన్నాయా ? అయితే మీ లైఫ్ రిస్క్ లో పడినట్టే. పావురాల రెట్టల వల్ల...

ఆటో ప్రమాదంపై గవర్నర్ విచారం

Governor shocked:  సత్యసాయి జిల్లాలో  ఘోర ప్రమాదంపై గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.  ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడి, దానిలో ప్రయాణిస్తున్న కూలీలు సజీవదహనం కావడం విచారకరమన్నారు....

ఆటోను తాకిన విద్యుత్ వైర్: ఎనిమిదిమంది దహనం

Tragedy: శ్రీ సత్యసాయి జిల్లా  తాడిమర్రి మండలం చిల్లకొండయ్య పల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ప్రయాణికులతో వెళుతోన్న ఆటోకు హై టెన్షన్ విద్యుత్ వైర్ తాకి ఆటో దగ్ధమైంది. దీనితో...

అధికార పీఠానికి చేరువలో దేవేంద్ర ఫడ్నవీస్

మహారాష్ట్ర అధికార పీఠాన్ని మూడోసారి అధిరోహించేందుకు దేవేంద్ర ఫడ్నవీస్ సమయాత్తమవుతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు దేవేంద్ర ఫద్నవీస్ ఇంట్లో బీజేపి కోర్ కమిటీ సమావేశం కానుంది. కోర్...

సిద్ధిపేటలో బాలికలకు కలుషిత ఆహారంపై నిరసనలు

గత ఆదివారం సిద్దిపేట జిల్లా బాలికల మైనారిటీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తినడంతో విద్యార్థినులు తీవ్ర అస్యస్థకు లోనయ్యారు. 120 మంది విద్యార్థులను విషయం బహిర్గతం కావోద్దనే ఉద్దేశంతో.. పాఠశాలలోనే ప్రథమ...

2022-23 విద్యా సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్ విడుద‌ల‌

2022-23 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించిన‌ క్యాలెండ‌ర్‌ను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేష‌న్ డిపార్ట్‌మెంట్ బుధ‌వారం విడుద‌ల చేసింది. ఈ విద్యా సంవ‌త్స‌రంలో ఒక‌టి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు మొత్తం 230 ప‌ని దినాలు...

సిఎం పదవికి ఉద్దావ్ థాకరే రాజీనామా

మహారాష్ట్ర రాజకీయాలు ఓ కొలిక్కి వచ్చాయి. శివసేన అధినేత ఉద్దావ్ థాకరే  ముఖ్యమంత్రి పదవికి కొద్ది సేపటి క్రితం  రాజీనామా చేశారు.  గత వారం రోజులుగా సాగుతున్న కమలనాథుల ఎత్తుగడలు చివరి అంకానికి...

వారసత్వం మామ నుంచి రాదు: కొడాలి

Fake news: వారసత్వం అనేది తండ్రి, తాత నుంచి వస్తుందని పిల్లనిచ్చిన మామ నుంచి రాదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. మామను చంపి పార్టీని లాక్కోవడం వారసత్వం కాదన్నారు. మచిలీపట్నం...

Most Read