Thursday, March 20, 2025
HomeTrending News

CM KCR: రైతులకు సీఎం కేసీఆర్‌ భరోసా

అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలంలో నష్టపోయిన పంట పొలాలను...

MLC Elections: ఓటు వేసిన అప్పలనాయుడు- పోలింగ్ పూర్తి

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది.  మొత్తం 175 ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి ఓటును వినియోగించుకోగా  నెల్లిమర్ల ఎమ్మెల్యే ...

Rent a Girlfriend: చైనాలో అద్దెకు గర్ల్‌ఫ్రెండ్‌

చైనా పాలకులు పొరుగు దేశాల్లో చిచ్చు పెట్టడం...కయ్యానికి కాలు దువ్వే కుట్రలకు ప్రణాలికలు రచిస్తుంటే ఆ దేశంలో యువత పేడదోవ పడుతోంది. అలవి కాని పోటీ తత్వం చైనాలో విపరీత దోరణులకు దారితీస్తోంది....

#NTR30: అంగరంగ వైభవంగా  ‘ఎన్టీఅర్ 30’ ప్రారంభం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా నేడు  లాంఛనంగా ప్రారంభమైంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తోంది. యువ...

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కాసేపటి క్రితం మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్...

LockDown: లాక్ డౌన్ విధించి నేటితో మూడేళ్ళు

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారత దేశంలో జనతా కర్ఫ్యూ అమలు చేసి నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయ్యాయి. 2020 సంవత్సరం మార్చి 22వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ...

HMDA:గ్రీన్ కారిడార్ గా హైదరాబాద్ – వరంగల్ హైవే

పచ్చదనం పరిమళాలు పట్టణాలకే పరిమితం కాకుండా జాతీయ రహదారుల వెంట విస్తరిస్తున్నది. మండు వేసవిలోనూ పచ్చదనంతో, పూలవనాలతో హైదరాబాద్ కు వచ్చే నేషనల్ హైవే మార్గాలు ప్రజానీకానికి కంటి ఇంపుగా ఆనందాన్ని కలిగిస్తున్నాయి....

Arogya Mahila:ఆరోగ్య మహిళకు విశేష స్పందన

మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న "ఆరోగ్య మహిళ" కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. రెండు మంగళ వారాల్లో కలిపి 11,121 మందికి స్క్రీనింగ్ నిర్వహించడం జరిగింది....

Crop Loss: పంట నష్టం జరిగిన జిల్లాలకు సిఎం కెసిఆర్

రాష్ట్రంలో అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గురువారం ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్,కరీంనగర్ జిల్లాల్లో పర్యటించి రైతులను కలిసి పరామర్శించి వారికి భరోసా కల్పించనున్నారు. ముఖ్యమంత్రి జిల్లాల...

Corona Alert:పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే రాష్ట్రాలకు లేఖ రాసింది. కేసులపై దృష్టి సారించాలని సూచించింది. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని...

Most Read