సీనియర్ రాజకీయ నేత, జనతాదళ్ (యునైటెడ్) మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ కన్నుమూశారు. అయన వయస్సు 75 సంవత్సరాలు, భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నిన్న రాత్రి సమయంలో హఠాత్తుగా గుండెపోటు వచ్చి...
విశాఖ నగరంలో మార్చి నెలలో జరగనున్న రెండు ప్రతిష్టాత్మక సదస్సులకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్చి 3–4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టిమెంట్...
రణస్థలి సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై మంత్రులు అదే స్థాయిలో ప్రతిస్పందించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా స్పందిస్తూ “రెండు సార్లు గెలిచిన నేను.. రెండు...
‘నా కడ శ్వాస వరకూ రాజకీయాలను వదలను, మిమ్మలి వదలను’ అని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు సాధ్యం కాదు కాబట్టే పొత్తులతోనే ఎన్నికల...
తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ఈరోజు ముంబైలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారు. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తో టాటా కార్పోరేట్ కేంద్ర కార్యాలయం...
ప్రగతి శీల విధానంతో... ప్రజలంతా మనవాళ్ళే అనుకొని.. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడా మా బిడ్డే అనుకొనేది గొప్ప ప్రభుత్వం అవుతుందని కానీ ప్రజలను మత పిచ్చితో విడదీసి, ద్వేషాన్ని...
జీవో నంబర్ 1 ను ఈనెల 23 వరకూ సస్పెండ్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ తీర్పు చెప్పింది. ప్రజల భావ ప్రకటనా స్వేఛ్చను, ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఉందని పేర్కొంది. తదుపరి...
సమాజం అద్భుతంగా పురోగమించాలంటే శాంతి, సహనం, సర్వజనుల సంక్షేమం కాంక్షించి ముందుకు వెళ్లాలని, అంతే తప్ప మత పిచ్చి, కులపిచ్చి, ప్రజలను చీలదీసే పద్ధతులు అవలంబిస్తే మన దేశం కూడా ఒక నరకం...
సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. అంతకుముందు ఏపీ సిఎస్.డా.జవహర్ రెడ్డిని ఆయన...
వివేకానందుని 160వ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో వివేకానందుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ...