రాష్ట్రంలో మరో 3 కలెక్టరేట్ల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్, జిల్లా అధికారుల సమీకృత భవన సముదాయాన్ని (ఐడీవోసీ), 18న ఖమ్మం జిల్లా...
తెలుగుదేశం- జనసేన రెండూ వేర్వేరు పార్టీలు కాదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. బాబు, పవన్ లు రోజూ మాట్లాడుకుంటూనే ఉన్నారని, ఈ ఇద్దరి మధ్యా నాదెండ్ల మనోహర్...
కుప్పంలో జరిగిన సంఘటన వైసీపీ ప్రభుత్వ అరాచకానికి పరాకాష్ట అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కుప్పంలో తన పర్యటన సందర్భంగా ప్రభుత్వం చేసిన అరాచకాలపై సంఘీభావం తెలియజేయడానికే పవన్ నేడు...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీపై వైసీపీ నేతలు స్పందించారు.
సంక్రాంతి పండుగ మామూళ్ళ కోసం దత్తతండ్రి చంద్రబాబు వద్దకు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ వెళ్ళారని రాష్ట్ర...
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ .. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటనలో తీవ్ర...
కందుకూరు, గుంటూరు ఘటనలను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం దీనిపై జ్యూడిషియల్ ఎంక్వైరికి ఆదేశించింది. నెలరోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. ఏపీ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గత నెల...
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్...
హుజూరాబాద్ లో ప్రజలు ఓడించారనే కోపంతో.. కెసిఆర్ మానేరు నదిని చెరపట్టారని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఇసుక తవ్వి ఎడారి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. హుజూరాబాద్ లో ఈ రోజు జరిగిన...
త్వరలోనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా యాదవ, కురుమల ఆత్మగౌరవ భవనాలను ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు....
ప్రవాసి భారతీయ దివస్ వేడుకల కోసం ఇండోర్ నగరం ముస్తాబైంది. 17వ ప్రవాసి భారతీయ దివస్ (పిబిడి) సమావేశం 2023 జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజులపాటు మధ్యప్రదేశ్ లోని...