Tuesday, April 22, 2025
HomeTrending News

అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి

అగ్రరాజ్యంలో తుపాకి సంస్కృతి ఆగడం లేదు. ఇప్పటికే దేశమంతా కాల్పుల ఘటనలతో దద్దరిల్లిపోతుంది. ప్రజలంతా భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు, ఎవరు కాల్పులు జరుపుతారో అనే భయంతో బతుకున్నారు. తాజాగా, యూఎస్ లోని ఇల్లినాయిస్...

నిరుపేదలకే డబుల్ బెడ్ రూమ్ -కేటిఆర్

హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసి నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో వాటిని పేదలకి అందించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు...

సంచలన వ్యాఖ్యలకు సమయం ఉంది – జగ్గారెడ్డి

ముందుగా చెప్పినట్టుగా సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జగ్గారెడ్డి సంచలన ప్రకటన జోలికి వెళ్లలేదు. బీజేపీ, టీఆర్ఎస్‌పై విమర్శలు చేసి తన ప్రెస్‌మీట్ ముగించారు. దీంతో జగ్గారెడ్డి మళ్లీ మెత్తబడిపోయారనే విషయం...

పంజాబ్ మంత్రివర్గ విస్తరణ

పంజాబ్ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం  సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ భన్వరిలాల్  పురోహిత్ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. పంజాబ్...

ఆదోని లో విద్యా కానుక కిట్స్ పంపిణీ

Vidya Kanuka:  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించారు.  విద్యా సంవత్సరానికి గాను ‘జగనన్న విద్యా కానుక’ పథకం ద్వారా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దివే...

బీజేపీ దగ్గర విషం తప్ప విషయం లేదు -మంత్రి హరీష్

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో దేశానికి తెలంగాణ కు ఎదో నిర్దేశనం చేస్తారనుకుంటే ప్రజలకు నిరాశే మిగిలిందని మంత్రి హరీష్ రావు అన్నారు. అధికార యావ, కేసీఆర్ నామ స్మరణ తప్ప మరేమీ...

టిఆర్ఎస్ భ్రమలు ఎంతోకాలం ఉండవు – ఎమ్మెల్యే ఈటెల

టిఆర్ఎస్ నేతలు బావిలో కప్పలా ఉన్నారని బిజెపి ఎమ్మెల్యే, ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. బిజేపీ వార్తలు రాకుండా కట్టడి చేయాలని వికృత చేష్టలకు దిగారని విమర్శించారు. బిజెపి విజయ సంకల్ప సభ...

మోదీ, బీజేపీ కేంద్రమంత్రుల వ్యాఖ్యలపై తెరాస కౌంటర్

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ మాట్లాడిన విషయాలపై మోదీ స్పందించ లేదన్నారు....

మహనీయుల పురిటిగడ్డ ఏపీ: ప్రధాని

Inspiration: అల్లూరి సీతారామ రాజు స్ఫూర్తి, ఆయన చూపిన చొరవతో ముందుకు వెళ్తే మనలను ఆపే శక్తి ఎవరికీ ఉండబోదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. ‘దమ్ముంటే నన్ను ఆపు’...

పార్లమెంట్ లో అల్లూరి విగ్రహం: బాబు విజ్ఞప్తి

In Parliament:  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు నిర్వహించడం తెలుగుజాతికే కాకుండా దేశానికే గర్వకారణమని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు, ప్రధాని...

Most Read