Monday, March 10, 2025
HomeTrending News

భారతంలోనూ మధ్యవర్తిత్వం: జస్టిస్ రమణ

Mediation Helps: వివాదాలు లేని ప్రపంచాన్ని మన ఊహించలేమని, కానీ ఆ వివాదాల్ని తేలికగా పరిష్కరించుకునే వ్యవస్థ ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. డబ్బు, సమయం వృధా...

విలక్షణ రాజకీయ నేత రోశయ్య

Rosaiah- a unique politician: తెలుగు రాజకీయ యవనికపై కొణిజేటి రోశయ్యది ప్రత్యేక శైలి. విలక్షణ నేతగా, వక్తగా, ఆర్ధిక వ్యవహారాల్లో రాటు తేలిన ఆర్ధికవేత్తగా తాను పనిచేసిన ముఖ్యమంత్రులందరివద్దా తలలో నాలుకగా వ్యవహరించారు....

రేపు రోశయ్య అంత్యక్రియలు

Last Rituals Of Rosaiah : మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య  అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం కొంపల్లిలోని అయన వ్యవసాయ క్షేత్రంలో జరగనున్నాయి. మొదట జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరపాలని అనుకున్నా,...

రాజకీయ దురంధరుడు రోశయ్య కన్నుమూత

Rosaiah no more: తెలుగు రాష్ట్రాల రాజకీయ దురంధరులు, గాంధేయవాది కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. నేటి ఉదయం ఆయనకు నిద్రలోనే గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను బంజారా హిల్స్ రోడ్ నంబర్...

ఓమిక్రాన్ ఓ సంకర వైరస్

Omicron Is A Hybrid Virus : ఓమిక్రాన్ వేరియంట్ లో  ఇన్ని మ్యుటేషన్లా? ముప్పైకి పైగా మ్యుటేషన్లు వున్నాయి. దీనితో ఇక ప్రళయమే అని ప్రచారం జరుగుతోంది. మరో పక్క ఓమిక్రాన్ వల్ల కేవలం...

ఉద్యమ కార్యాచరణపై నేడు నిర్ణయం

The Decision Of The Peasant Unions Today On The Activity Of The Movement : ఢిల్లీలో ఏడాది నుంచి ఆందోళన కొనసాగిస్తున్న రైతులు ఈ రోజు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు....

బ్రిటన్ లో 50 వేల కరోనా కేసులు

50000 Corona Cases In Britain : బ్రిటన్లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. నిన్న ఒక్కరోజే 50.584 కేసులు నమోదయ్యాయి. డెల్టా వైరస్ ఈ విధంగా విస్తరిస్తుంటే మరోవైపు ఓమిక్రాన్ వేరియంట్...

ధాన్యం సేకరణపై కేంద్రం పూటకో మాట

Does The Lotus Party Have No Mercy On Distressed Farmers : ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొంటారో కొనరో అని ఆందోళనలో ఉన్న కర్షకులపై కమలం పార్టీ ప్రభుత్వం, ఎంపీలకు...

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కరోనా కలకలం

Corona Commotion At Shamshabad Airport : హైదరాబాద్ శంషాబాద్ విమానాయశ్రయంలో దిగిన విదేశీ ప్రయాణికులకు తాజాగా 11మందికి కొరోనా పోసిటివ్ వచ్చింది. ఈ రోజు ఒక్క రోజే 7 గురికి పోజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో...

పొర్లుకట్టకు రూ.100 కోట్లు: సిఎం జగన్

Funds for Somashila Repairs: పెన్నానది దిగువన పొర్లు కట్ట నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రెండ్రోజులుగా వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లోని...

Most Read