Sunday, March 9, 2025
HomeTrending News

ఆఫ్రికా విమానాలకు ఫ్రాన్స్ గ్రీన్ సిగ్నల్

France Green Signal For African Flights : వేరియంట్ పేరుతో ఆఫ్రికా దేశాలకు రాకపోకలు నిలిపివేసిన దేశాలు ఐక్యరాజ్యసమితి వ్యాఖ్యలతో పునరాలోచనలో పడ్డాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అరికట్టే పేరుతో ప్రపంచ దేశాలు...

టిడిపి నిర్వాకం వల్లే ఆలస్యం : అనిల్

Polavaram: తెలుగుదేశం పార్టీ నిర్వాకం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. పోలవరం నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతుందో టిడిపి నేతలకు తెలియదా...

ప్రాంతీయ పార్టీలతో బిజెపికి గడ్డు కాలమే

Regional Parties : ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకం అవుతే కేంద్రంలో బిజెపి ని గద్దె దింపటం సులువు అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఆశాబావం వ్యక్తం...

పార్లమెంటులో తెరాస నిరసనలు

కనీస మద్ధతు ధర చట్టం, రాష్ట్ర రైతాంగం పండించిన వడ్లు కొంటారా లేదా అంటూ ఈ రోజు పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వంను నిలదిస్తూ నిరసన తెలిపిన టీఆరెస్ ఎంపీలు. కేంద్ర...

అంతర్జాతీయ విమానాలపై ఓమిక్రాన్ ప్రభావం

Effect Of Omicron  : అంతర్జాతీయ విమానాల సేవలను డిసెంబర్​ 15 నుంచి పూర్థిస్థాయిలో పునరుద్ధరించాలనే నిర్ణయం అమలును వాయిదా వేస్తున్నట్లు ఈ రోజు (బుధవారం) భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ(డీజీసీఏ)ప్రకటించింది. కరోనా...

పెట్రోలు పై ఢిల్లీలో వ్యాట్ తగ్గింపు

Vat Reduction On Petrol In Delhi : అమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వం ఢిల్లీ వాసులను కరుణించింది. పెట్రోలుపై ఎనిమిది శాతం వ్యాట్ తగ్గించింది. దీంతో ఢిల్లీ లో...

సిఎంను కలిసిన నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్

NIti Ayog Team Visit: నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అయన క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. రాష్ట్రంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో...

బియ్యం సేకరణపై లోకసభలో…

Rice Procurement  : కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరణకు అనుసరిస్తున్న విధి విధానాలు ఏంటి? ఏడాదికి ఒకేసారి బియ్యం సేకరణ లక్ష్యాన్ని నిర్ణయించక పోవడానికి కారణమేంటి? రాష్ట్రాలకు గందరగోళం కలిగిస్తున్న ఈ సమస్యను...

చైత్ర కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్

Double Bedroom For Chaitra Family : సైదాబాద్ లోని సింగరేణి కాలనీకి చెందిన, లైంగిక దాడి, దారుణ హత్యకు గురైన చిన్నారి చైత్ర కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర...

సిఎస్ కు ఉద్యోగ సంఘాల నోటీసు

Employees to protest: ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యారు. నేడు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. డా. సమీర్ శర్మను కలిసి దీనికి సంబంధించిన నోటీసులు ఇచ్చారు. ఐదు...

Most Read