Sunday, March 9, 2025
HomeTrending News

తెలంగాణకు 56 వేల కోట్ల బకాయిల విడుదల

బకాయిల చెల్లింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని బకాయిలు చెల్లించాలని సంబంధిత వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రి అనుప్రియ పటేల్ ని చేవెళ్ళ లోక్ సభ...

మేడారం జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర... మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో భక్తులకు వసతుల కల్పన, ఏర్పాట్లపై...

ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రతిపాదన

Rtc Fare Hike : ఆర్టీసీ   ఛార్జీల పెంపు ప్రతిపాదనలు సీఎం కెసిఆర్ కు పంపించామని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. రాష్ట్ర ర‌వాణ శాఖ‌పై ఆ శాఖ మంత్రి పువ్వాడ...

సిరివెన్నెలకు ఏపీ ప్రభుత్వ నివాళి

AP Tribute to Sirivennela: సుప్రసిద్ధ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య...

ధాన్యం సేకరణపై కేంద్రం అస్పష్ట విధానం

రైతుల సంక్షేమ పథకాల్లో దేశానికే మార్గదర్శి సీఎం కేసీఆర్ కాగా ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులకు ప్రధాన కారణం బీజేపీ పార్టీనే అని శాసన మండలి మాజీ ఛైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ ...

కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం వేగవంతం

New Medical Colleges : గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని వైద్యారోగ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రి...

విద్యా సంస్థలపై తప్పుడు ప్రచారం

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగించాలని ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సోషల్ మీడియాలో పాఠశాలలకు సెలవు అంటూ వస్తున్న ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దని విద్యా...

ప్రైవేటులోనూ పేదలకు అవకాశం: సిఎం జగన్

Jagananna Vidya Kanuka: గతంలో ఆర్ధిక భారం వల్ల ప్రైవేటురంగంలో ఉన్న సుప్రసిద్ధ కాలేజీలు, యూనివర్శిటీల్లో పేద విద్యార్థులకు అడ్మిషన్లు పొందలేని పరిస్థితి ఉండేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు....

దారి మళ్లింపు రాజ్యంగ విరుద్ధం: లోకేష్

Lokesh Letter: రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్వాకానికి గ్రామ పంచాయతీలు నిర్వీర్యమై పోయాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుధ్య నిర్వహణ, లైటింగ్ తదితర...

తెలుగు సినిమా సిరి’వెన్నెల’ అస్తమయం

Sirivennela Is No More : సుప్రసిద్ధ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి కన్నుమూశారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, న్యుమోనియాతో బాధపడుతున్న అయన ఈనెల 24న హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరారు....

Most Read