Its not fair:
‘అప్పులకు ఆదిపురుషుడు’ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అని వైఎస్సార్సీపీ నేత, రాజమండ్రి లోక్ సభ సభ్యుడు మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై టిడిపి ఎంపీలు నిన్న...
CM Visit:
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు రెండో రోజు తిరుపతి శ్రీకృష్ణానగర్లో వరద బాధితులను పరామర్శించారు. ఇళ్లు కూలిపోయిన ప్రదేశాలను సిఎం పరిశీలించారు....
Lets See The Rabi Crop When Kharif Purchases Are Complete Piyush Goyal :
వరి ధాన్యం కొనుగోళ్ళపై తెలంగాణ ప్రభుత్వం కావాలనే రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి పియూష్ గోయల్ ఆరోపించారు....
Telangana Ready To Face Omicron :
ఓమిక్రాన్ కొత్త వైరస్ వచ్చిందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మాస్క్ ధరించటం, జన సమూహాల్లో ఎక్కువగా కలవకపోవటం మంచిదని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్...
Omicron Victim Who Went To Dubai :
భారత్లో తొలి ఒమిక్రాన్ రోగిగా గుర్తించిన 66 ఏళ్ల వ్యక్తి అర్ధరాత్రి వేళ దుబాయ్ చెక్కేయడం కలకలం రేపుతోంది. అతడు ప్రయాణించిన విమానంలో ఉన్న...
Geeta Gopinath :
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) ముఖ్య ఆర్ధికవేత్త, భారతీయ-అమెరికన్ గీతా గోపీనాథ్.. IMF మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పదోన్నతి పొందుతున్నట్లు గురువారం ఆ సంస్థ ప్రకటించింది. IMF చీఫ్...
CM on PRC:
రాబోయే 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. తిరుపతి కృష్ణా నగర్ లో వరద ప్రభావిత ప్రాంతాలలో...
తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలు, బి.సి.కమిషన్ పనితీరును కర్ణాటక బి.సి.కమిషన్ చైర్మన్ జయప్రకాష్ ప్రశంసించారు. నియామకమైన మూడు నెలల్లోనే తెలంగాణ బి.సి.కమిషన్ అనుసరిస్తున్న చట్టపరమైన విధివిధానాల పట్ల ఆయన అభినందనలు...
తెలంగాణ రైతులు వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు, శనగలు వంటి పంటల సాగు ద్వారా పంట మార్పిడి విధానాన్ని ఎంచుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు...
సూర్యాపేట డీఎంహెచ్వో కుటుంబంలో ఆరుగురికి కొవిడ్ నిర్ధారణ జరిగింది. ఐదు రోజుల క్రితం జర్మనీ నుంచి వచ్చిన డీఎంహెచ్వో కుమారుడు. రెండ్రోజుల క్రితం తిరుపతి వెళ్లి వచ్చిన డీఎంహెచ్వో కుటుంబ సభ్యుల్లో కొవిడ్ లక్షణాలు, నిన్న...