Wednesday, April 23, 2025
HomeTrending News

బీఆర్‌ఎస్‌ వైపు యువత చూపు: మంత్రి జగదీశ్‌ రెడ్డి

బీజేపీ పాలనతో విసుగు చెందిన యువత బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపుతున్నారని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఇప్పటివరకు ఒక్క...

సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ జిహెచ్ఎంసిలో విలీనానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విలీనానికి కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. రక్షణ శాఖ, రాష్ట్ర మున్సిపల్ సెక్రటరీ...

రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన: బాబు ధ్వజం

ఒక వ్యక్తి అరాచక శక్తిగా తయారై  విధ్వంస పాలనతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మండి పడ్డారు.  కేవలం తన సభలు అడ్డుకునే దురుద్దేశంతోనే జీవో నంబర్ వన్...

హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న ఇరాన్ నటికి బెయిల్

హిజాబ్ కు వ్యతిరేకంగా ఇరాన్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నా ఆ దేశ నాయకత్వంలో మార్పు రావటం లేదు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా హిజాబ్ ధారణపై ఆంక్షలు అమలు చేస్తూనే ఉంది. తాజాగా...

ఉత్తరభారతంలో చలిపులి..ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు

ఉత్తర భారత దేశంలో శీతలగాలుల ధాటికి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, జమ్ముకాశ్మీర్ రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. శీతల వాతావరణం...

నిమ్స్ దవాఖానలో 132 ఉద్యోగాలు

హైదరాబాద్ లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో ఖాళీగా ఉన్న 132 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇటీవలే 46 పోస్టుల భర్తీకి...

చేసిన మంచి ఇంటింటికీ చెప్పండి : జగన్ పిలుపు

విభేదాలున్నా పక్కనపెట్టి రాబోయే ఎన్నికల్లో నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలకు పిలుపు ఇచ్చారు. ఈసారి...

ఈ చీకటి జీవోను సహించం: బాబు హెచ్చరిక

జీవో నంబర్ 1కు చట్టబద్ధత లేదని, అసలు ఏ చట్టం ప్రకారం ఆ జీవో తీసుకు వచ్చారో చెప్పాలని ప్రతిపక్ష నేత, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఈ చీకటి జీవో...

విభజన హామీలపై ఢిల్లీలో ఆందోళన – కోదండరామ్

కేసీఆర్ కు రాజకీయ ప్రయోజనాల తప్పితే ప్రజల బాధలు పట్టడం లేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. కేసీఅర్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం కీలకమైందన్నారు. హైదరాబాద్ లో ఈ...

బెంగాల్‌ గవర్నర్‌కు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత

పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్‌కు కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆనంద బోస్‌పై దాడులు జరిగే అవకాశం ఉందన్న...

Most Read