Wednesday, April 23, 2025
HomeTrending News

ఈ దాష్టికాలు ఎక్కువ కాలం సాగవు: చింతమనేని

పోలీసులు చింపింది తన బట్టలు కాదని, ప్రజల బట్టలని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. దీనికి ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.  కాపు రిజర్వేషన్స్ కోసం...

కాంగ్రెస్ నేతల అరెస్టులు… రేవంత్ రెడ్డి గృహ నిర్బంధం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేవంత్ హౌజ్ అరెస్టు అనంతరం.. పోలీసులు ఆయనను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టుకు ముందు రేవంత్ రెడ్డి, పోలీసులతో వాగ్వాదానికి దిగారు....

బీఆర్ఎస్ ప్రభావం ఉండదు – కొడాలి నాని

ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఉండదని, కెసిఆర్ ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని వైసీపీ నేత‌, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. వైఎస్సార్సీపీ కి ఏ పార్టీతో పొత్తు ఉండదని, అంశాల వారీగా జాతీయ పార్టీలకు...

నోట్ల రద్దులో కేంద్రానికి సుప్రీం సమర్థన

నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జస్టిస్ ఎస్ ఏ నజీర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. డీమానిటైజేషన్పై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని...

కొత్త ఏడాదిలో రష్యా సైన్యానికి పుతిన్ ఆఫర్

అమెరికా, నాటో దేశాల దన్నుతో రష్యాతో కయ్యం పెంచుకుంటున్న ఉక్రెయిన్ పై నూతన సంవత్సర వేళ పుతిన్ సేనలు విరుచుకుపడ్డాయి. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. కొత్త ఏడాదిలోకి...

ఉత్తర ద్వార దర్శనం అంటే!

వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాలు భక్తుల కోలాహలంతో పండుగ వాతావరణం సంతరించుకున్నాయి. వేకువ జాము నుంచే భక్తులు ఆలయాలకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం... శ్రీవైకుంఠ మహానగరం, నిత్య విభూతి, పరమ...

కశ్మీర్‌లో ఉగ్రదాడి…ముగ్గురు పౌరుల మృతి

జమ్ముకశ్మీర్‌లో కల్లోలం సృష్టించేందుకు ముష్కర మూకలు విఫల యత్నం చేస్తున్నాయి. కొత్త ఏడాది వేళ ప్రజలు సంబరాలు చేసుకుంటున్న సమయంలో దారుణానికి పాల్పడ్డారు. రాజౌరీలో చోటుచేసుకున్న అనుమానిత ఉగ్రదాడిలో ముగ్గురు పౌరులు ప్రాణాలు...

గుంటూరు ఘటనపై సిఎం దిగ్భ్రాంతి – బాధితులకు మంత్రి రజని పరామర్శ

గుంటూరులో తెలుగుదేశం పార్టీ సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ముగ్గురు మహిళలు మరణించడం తనను కలచివేసిందని అన్నారు....

బాబు సభలో మళ్ళీ తొక్కిసలాట: ముగ్గురి మృతి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొన్న సభలో నేడు మరోసారి తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృత్యువాత పడ్డారు. గత వారం కందుకూరులో బాబు రోడ్ షో లో తొక్కిసలాట జరిగి ఎనిమిది...

సిఎం ఆఫీసులో న్యూ ఇయర్ వేడుకలు

నూతన సంవత్సర వేడుకలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకుని శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్బంగా తిరుమల అర్చకులు...

Most Read