Monday, September 14, 2026
HomeTrending News

ఏపీ పెవిలియన్ ప్రారంభించిన సిఎం జగన్

AP at Davos: దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2022 సమావేశాల్లో  మన రాష్ట్రం తరఫున ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ ను  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ...

దావోస్‌ చేరుకున్న సీఎం

CM Jagan at Davos: వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి దావోస్  చేరుకున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న వరల్డ్‌ఎకనామిక్‌ ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటారు. రేపటి...

ఢిల్లీ విద్యా విధానం భేష్ – సిఎం కెసిఆర్

ఢిల్లీ మోతీబాగ్‌లోని సర్వోదయ సీనియర్ సెకండరీ పాఠశాలను తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు సాయంత్రం  సందర్శించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో కలిసి పాఠశాల ప్రాంగణం, తరగతి...

పెట్రో ధరలపై శాంతించిన కేంద్రం

పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ధరలపై కేంద్రం కీ లక నిర్ణయం తీసుకుంది. చమురుపై సెంట్ర‌ల్ ఎక్సైజ్ సుంకాన్ని భారీగా త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. పెట్రోల్‌పై 8/- డీజిల్‌పై 6/- ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. మరోవైపు...

దావోస్‌ కు పయనమైన సిఎం జగన్

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ దావోస్‌ చేరుకుంటున్నారు. స్విట్జర్లాండ్‌లోని జురెక్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన రోడ్డు మార్గంలో దావోస్‌ ప్రయాణమయ్యారు. మరికాసేపట్లో ఆయన దావోస్‌ చేరుకుంటారు. రాష్ట్ర పరిశ్రమలు,...

తెలంగాణ కోసం కలిసి రావాలి-కేటిఆర్

తెలంగాణ అభివృద్ధిలో భాగం పంచుకుని పుట్టినగడ్డ రుణం తీర్చుకోవాలని తెలంగాణ ఎన్నారైలకు మంత్రి కే.తారకరామారావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ అభివృద్ధిని కొనసాగించాలని కోరారు. తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించడానికి లండన్ పర్యటనలో...

కియా పేరుతో చంద్రబాబు అవినీతి – శంకరనారాయణ

ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన వయస్సుకు తగ్గట్లు లేవని మాజీ మంత్రి శంకరనారాయణ విమర్శించారు. సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్న మంచి పనులు, కార్యక్రమాలు...

ఉన్మాదుల్లా టీడీపి, ఎల్లోమీడియా – బుగ్గన ఫైర్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం టీడీపికి, ఎల్లోమీడియాకు ఒక అలవాటుగా మారిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మండిపడ్డారు. రోజురోజుకూ వారిలో అనాగరికత పెట్రేగిపోతోంది. కనీస విలువలను పాటించాలన్న...

గుజరాత్ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం

గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరావళి జిల్లా ఆలంపూర్ దగ్గరలోని మొదాస గ్రామం వద్ద రెండు ట్రక్కులు, కారు ఢీకొని మంటలు చెలరేగాయి. మంటల్లో రెండు ట్రక్కులు, కారు కాలి...

బీజేపీ జై శ్రీరామ్ అంటే.. జై హనుమాన్ అంటాం

నార్త్ ఇండియాలో మసీదుల్లో దేవుడి ఆలయాలు, విగ్రహాలున్నాయంటూ.. అసలు దేవాలయాలను కూల్చివేసి మసీదులను నిర్మించారంటూ పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో కూడా బీజేపీ నేతలు దేవుడి ప్రస్తావనను...

Most Read