Sunday, September 13, 2026
HomeTrending News

ఇస్కాన్, గురుద్వారాల దాతృత్వం

ఉక్రెయిన్ లో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారతీయులకు ఇస్కాన్ సంస్థ అధ్వర్యంలో భోజనం వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఉక్రెయిన్ లోని 54 ఇస్కాన్ టెంపుల్స్ లో భారతీయులతో పాటు ఇతర దేశాల ప్రజలు...

ఓటీఎస్‌ లబ్ధిదారులకు మరింత మేలు

OTS : జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ద్వారా లబ్ధి పొందిన వారికి బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం సంతోషకరమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఓటిఎస్  ద్వారా...

విజయసాయికి కీలక బాధ్యతలు

Key role: వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డిని పార్టీ అన్ని అనుబంధ విభాగాలకు ఇన్ ఛార్జ్ గా జాతీయ అధ్యక్షుడు,  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

రష్యా కరెన్సీ రికార్డు స్థాయిలో పతనం

ఉక్రెయిన్ పై దురాక్రమణకు పాల్పడినందుకు ప్రపంచ దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ ఆంక్షల ఫలితంగా ఆల్ టైం కనిష్ఠానికి రష్యా కరెన్సీ రూబుల్ పతనమైంది. ఒక్క రోజులోనే ఏకంగా 30...

హైదరాబాద్ పోలీసుల బంపర్ ఆఫర్

మార్చి 1నుండి ట్రాఫిక్ చెలన్స్ క్లియర్ చేయడానికి రాయితీ ఇస్తున్నామని హైద్రాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏ. వి.రంగనాథ్ ప్రకటించారు. ఇది ఒక నెల వరకు ఉంటుందని, వాహనదారులందరు కోవిడ్ నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు...

కాళేశ్వరంలో మహాశివరాత్రి వేడుకలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర - ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు ఉదయం 11 గంటల 20 నిమిషాలకు మంగళవాయిద్యాలతో దీపారాధన, గణపతి...

కొత్త జిల్లాలకు చట్టబద్ధత లేదు: లోకేష్

Not Statuary : ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజనకు, కొత్త జిల్లాల ఏర్పాటుకు ఎలాంటి చట్టబద్ధత ఉండదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ స్పష్టం చేశారు. జనాభా లెక్కలు పూర్తయ్యే...

ప్రత్యేక దూతలుగా నలుగురు కేంద్రమంత్రులు

ఉక్రెయిన్  నుంచి భారతీయులను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆపరేషన్ గంగ లో భాగంగా ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించేందుకు నలుగురు కేంద్రమంత్రులు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లి అక్కడే...

భారతీయ పౌరులకు ఎంబసీ సూచనలు

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ పౌరులను సురక్షితంగా భారత్‌కు తరలించేందు కేంద్ర ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం ప్రభుత్వం అక్కడున్న పౌరులకు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ దేశంలోని...

యుపి ఐదో దశ ప్రశాంతం

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఐదో దశ పోలింగ్‌ చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 53.98 శాతం ఓటింగ్ నమోదైంది. 12 జిల్లాల్లోని మొత్తం...

Most Read