Friday, February 28, 2025
HomeTrending News

ఆఫ్ఘన్ పరిణామాలపై ఉన్నత స్థాయి సమావేశం

ఆఫ్ఘనిస్తాన్లో క్షేత్ర స్థాయి పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఆఫ్ఘన్ లో తాలిబాన్ల విధానాలు, పంజ్ షిర్ లోయలో పరిణామాల్ని ఎప్పటికప్పుడు...

‘మూడు’ కు కట్టుబడి ఉన్నాం: మేకపాటి

మూడు రాజధానులకు రాష్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకే మూడురాజధానులు ఏర్పాటు చేశామన్నారు. భారత రాజ్యాంగంలో...

కేంద్ర మంత్రితో టిడిపి ఎమ్మెల్యేల భేటి

వెలిగొండ ప్రాజెక్టుపై ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో  కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ని కలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గెజిట్ లో...

కూన రవిపై ప్రివిలేజ్ కమిటీ ఆగ్రహం

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు జరిగిన సమావేశానికి అయన హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది....

తాలిబాన్ తెర

ఈ బులెటిన్ను సమర్పిస్తున్నవారు తాలిబాన్లు అని ఆఫ్ఘనిస్థాన్ లో టీ వీ స్టూడియోల న్యూస్ రీడర్లు చెప్పాల్సిన పని లేదు. లైవ్ లో తెర మీద న్యూస్ రీడర్ వెనుక ముగ్గురు, నలుగురు...

గురుకులాలు, హాస్టళ్లను ఇప్పుడే తెరవద్దు

తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు కచ్చితంగా హాజరుకావాలంటూ విద్యార్థులను బలవంతం చేయొద్దని ఆదేశించింది. తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని.. ప్రత్యక్ష...

త్రిశంకు స్వర్గంలో విఆర్వోలు

రాష్ట్రంలో వీఆర్వో పోస్ట్ రద్దు అయినప్పటి నుంచి ఇప్పటివరకు 9 రోజులు మినహా ఒక సంవత్సరం  కావస్గతోంది.  ఇప్పటివరకు వారికి జాబ్ చార్ట్ ఇవ్వలేదు.  దీంతో వారు తీవ్ర నిరాశలో ఉన్నారు. తెలంగాణ గ్రామ...

నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం

బీజేపీ అధికారంలోకి వస్తే నిజాం ఆస్తులు, భూములను స్వాధీనం చేసుకుంటామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. ‘మేం ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంగ్రామ యాత్ర...

లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ IAS, డిజిపి మహేందర్ రెడ్డితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పోలీస్ కమిషనర్లు మరియు నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్లతో BRKR...

పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరి

పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు పాటించేలా ఉపాధ్యాయులను సమాయత్తం చేయాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యా శాఖ అధికారులకు ఆదేశించారు. అన్ని విభాగాల అధిపతులు,రాష్ట్రంలో ని అన్ని యూనివర్సిటీ ల వైస్...

Most Read