Saturday, March 22, 2025
HomeTrending News

జాబ్ క్యాలండర్ మేము ఇస్తాం: లోకేష్ హామీ

చంద్రబాబు పాలనలో 40వేల పరిశ్రమల ద్వారా 6లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని, ఈ విషయాన్ని జగన్ ప్రభుత్వమే శాసన సభ సాక్షిగా వెల్లడించిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా...

గ్రీస్ లో రైలు ప్రమాదం…26 మంది దుర్మరణం

యూరోప్ లోని గ్రీస్ దేశంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న సంఘటనలో ఇప్పటి వరకు 26 మంది దుర్మరణం చెందగా. 85 మందికిపైగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక...

మంత్రుల రాజీనామాలు రాష్ట్రపతికి పంపిన ఎల్.జీ

అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ మంత్రులు మనీష్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్‌ మంగళవారం తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామాలను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా స్వీకరించి,...

కెసిఆర్ పాలనలో మహిళలకు చితి మంటలు – బండి సంజయ్

అమ్మాయిల విషయంలో తప్పు చేస్తే గుడ్లు పీకేస్తానని కేసీఆర్ గతంలో చేసిన హెచ్చరికలన్నీ ఉత్తమాటలే... బీజేపీ అధికారంలోకి వస్తే... మహిళలపై హత్యలు, అత్యాచారాలు చేసే లుచ్చా నా కొడుకుల అంతు చూస్తాం. యూపీ...

తెలంగాణ తిరుపతి సందర్శించిన సిఎం కెసిఆర్

తెలంగాణ తిరుపతిగా పేరొందిన  "శ్రీలక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి" వారి "8వ వార్షిక బ్రహ్మోత్సవాలలో" భాగంగా "తెలంగాణ తిరుమల దేవస్థానం" (TTD), బీర్కూరు (తిమ్మాపూర్), " లో ఈరోజు జరిగిన...

మా సవాల్ పై స్పందించరేం?: కాకాణి

వైఎస్సార్ రైతు భరోసా-పిఎం కిసాన్ యోజనపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఈ పథకం ద్వారా 2019 నుంచి ఇప్పటి వరకూ...

ర్యాగింగ్ విష‌యంలో క‌ఠినంగా ఉండండి: మంత్రి ఆదేశం

ర్యాగింగ్ విష‌యంలో రాష్ట్రంలోని అన్ని మెడిక‌ల్ క‌ళాశాల‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని స్పష్టం చేశారు. ఇటీవల వరంగల్ ఎంజిఎం కాలేజీలో మెడికో ఆత్మ‌హ్య‌త ఘ‌ట‌న నేప‌థ్యంలో ఆంధ్ర...

వ్యవసాయ శాఖకు సిఎం అభినందన

వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ది సంస్ధ (ఏపీ సీడ్స్‌) ను జాతీయ స్ధాయిలో మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన...

దోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్: లోకేష్ హామీ

తిరుమల సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల్లో బట్టలు ఉతికే రజకులకు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్టులు ఇస్తామని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ...

బైంసా RSS మార్చ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

నిర్మల్ జిల్లా బైంసాలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) మార్చ్ కు హైకోర్టు ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ర్యాలీ నిర్వహించాలని ఆదేశించింది. 500...

Most Read