Saturday, March 22, 2025
HomeTrending News

ఆయిల్ ఫెడ్ నుండి స్వచ్ఛమైన గానుగ నూనె

తెలంగాణ ఆయిల్ ఫెడ్ నుండి వంటకు సంబంధించిన స్వచ్చమైన గానుగనూనె ను అందుబాటులోకి తెచ్చారు. ఎటువంటి కల్టీకి ఆస్కారం లేకుండా తయారు చెయ్యడంతో పాటు కెమికల్స్ కలుపకుండా ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఈ...

Electric Tipper : దేశంలో రోడ్డెక్కుతున్న ఒలెక్ట్రా ఈ-టిప్పర్స్

మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ (ఓజీఎల్) 6x4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్లకు హోమోలోగేషన్ సర్టిఫికెట్ను పొందింది. భారతీయ ఆటోమొబైల్ నియంత్రణ సంస్థల...

పేద‌ల పాలిట గుదిబండ‌గా బిజెపి ప్ర‌భుత్వం – మంత్రి ఎర్ర‌బెల్లి

గ్యాస్ బండ ధ‌ర‌ను మ‌రోసారి పెంచిన కేంద్ర ప్ర‌భుత్వం సామాన్యుల‌పై ప్ర‌త్యేకించి మ‌హిళ‌ల‌పై గుదిబండ‌ను మోపింద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు....

నీటిపారుదల పనులు వేగవంతం చేయాలి – మంత్రి జగదీష్ రెడ్డి

మునుగోడు నియోజకవర్గ పరిధిలో మొదలు పెట్టిన నీటిపారుదల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.అందుకు సంబంధించిన భూసేకరణ లో అలసత్వం చూపొద్దని ఆయన...

సిఎం జగన్ మా బ్రాండ్ అంబాసిడర్: గుడివాడ

విశాఖ పారిశ్రామిక సదస్సుకు 25 దేశాల నుంచి ప్రముఖులు తరలివస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్లో సదస్సు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ...

కాళేశ్వరం ప్రాజెక్టు ఆషామాషీగా కట్టలేదు- సిఎం కెసిఆర్

కాళేశ్వరం ప్రాజెక్టును ఆషామాషీగా కట్టలేదని సిఎం కెసిఆర్ అన్నారు. తెలంగాణ అంతటిని సస్య శ్యామలం చేసేందుకే కాళేశ్వరం రూపకల్పన చేశామని వెల్లడించారు. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్దిగాంచిన బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బిర్కూర్ మండలం...

సిడ్నీలో భారతీయుడి అఘాయిత్యం…పోలీసు కాల్పుల్లో మృతి

ఆస్ట్రేలియాలో ఓ భారతీయుడిని అక్కడి పోలీసులు కాల్చి చంపారు. తమిళనాడుకు చెందిన మహమ్మద్ రహమతుల్లా సయ్యద్ అహ్మద్ (32).. బ్రిడ్జింగ్‌ వీసాపై ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు. మహమ్మద్‌.. సిడ్నీ రైల్వే స్టేషన్‌లో ఓ క్లీనర్‌ను...

ఎంపి సంతోష్ కను సన్నల్లోనే ఇసుక మాఫియా – రేవంత్ రెడ్డి

బీఆరెస్ నాయకులు సాండ్, ల్యాండ్, మైన్ లను ఆదాయ వనరుగా చేసుకున్నారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇసుక దోపిడీకి పాల్పడుతూ అడ్డు వచ్చిన వారిని అంతమొందిస్తున్నారని ఆరోపించారు. హాత్ సే...

లండన్‌ పర్యటనలో రాహుల్‌గాంధీ న్యూ గెటప్

కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకుడు ఎంపీ రాహుల్‌గాంధీ స్టైల్‌ మార్చారు. ట్రిమ్‌ చేసిన జుట్టు, గడ్డం, మీసంతో ఆయన కొత్త లుక్కుతో ప్రత్యక్షమయ్యారు. ఇటీవల ముగిసిన భారత్‌ జోడో యాత్ర ఆసాంతం రాహుల్‌గాంధీ.....

సిలిండర్ ధర పెంపు…మహిళలకు మోడీ కానుక – కేటిఆర్ విమర్శ

రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రతిసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని మంత్రి కేటిఆర్ విమర్శించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం భారీగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంపైన...

Most Read