Monday, February 24, 2025
HomeTrending News

ఈర్ష్యతో సంక్షేమం అడ్డుకుంటున్నారు: జగన్

కేవలం ఎన్నికల కోసమే ఎప్పుడూ ఏపనీ తానూ చేయలేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం రెండు మూడు నెలల ముందు ఏ...

పెరిగిన ముస్లిం జనాభా.. పార్టీలకు రాజకీయ అస్త్రం

లోక్ సభ ఎన్నికల కీలక దశ వేళ కాంగ్రెస్‌ - బిజెపి నేతలకు కొత్త అస్త్రం దొరికింది. దేశంలో 1950-2015 మధ్య ముస్లింల జనాభా 43.15 శాతం పెరిగినట్టు కేంద్రం విడుదల చేసిన డాటా...

సంక్షేమ నిధుల విడుదలకు హైకోర్టు ఓకే

వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డిబిటి) ద్వారా అందిస్తున్న నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు అనుమతించింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఎలాంటి  ప్రచార ఆర్భాటం లేకుండా...

పద్మ విభూషణ్ స్వీకరించిన చిరంజీవి

తెలుగు చలన చిత్ర నటుడు, మెగాస్టార్ చిరంజీవి  భారతదేశపు రెండో అత్యున్నత పౌరపురస్కారం 'పద్మవిభూషణ్' పురస్కారం స్వీకరించారు. రాష్ట్రపతి భవన్ లో నేడు జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము...

పోలింగ్ తరువాతే సంక్షేమ నిధుల జమ : ఈసీ

రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్దిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయడంపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే బటన్‌ నొక్కిన పథకాల నిధులను ఎన్నికలు పూర్తయిన తరువాతే జమ జమ చేయాలని...

బాక్సైట్ దోచుకున్నారు: చంద్రబాబు ఆరోపణ

నమ్మి ఓటేస్తే కాటేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. గిరిజనుల కోసం తాను 16 పథకాలు తీసుకొస్తే వాటిని తీసేశారని.. అలాంటి  జగన్...

జగన్ ఫైర్: బాబువి ఊసరవెల్లి రాజకీయాలు

ఆరు నూరైనా.. నూరు ఆరైనా మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్స్ ఉండి తీరాల్సిందేనని, ఇది జగన్ మాట, వైఎస్సార్ బిడ్డ మాట అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేల్చి...

పాలస్తీనా ఆందోళనలు…అమెరికాకు ఉగ్ర ముప్పు

ఇజ్రాయల్ - పాలస్తీనా అల్లర్లు క్రమంగా కొత్త రూపు దాలుస్తున్నాయి. అమెరికా వ్యాప్తంగా పాలస్తీనా అనుకూల నిరసనలు కొనసాగుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా ఏప్రిల్‌ 17న కొలంబియా యూనివర్సిటీలో ప్రారంభమైన ఆందోళనలు...

ఏపీలో మాఫియా పనిపడతాం : మోడీ

గతంలో దేశ విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ మరోసారి దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ఆరోపించారు. ఉత్తర, దక్షిణ భారత దేశాలు అంటూ విభజన సృష్టించడానికి విపక్షాలు...

జిల్లాకు ఏం చేశారు?: కిరణ్ పై మిథున్ రెడ్డి ఫైర్

ఆస్తులను కాపాడుకునేందుకే కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరారని, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన్ను ప్రజలే హైదరాబాద్ కు తరిమేస్తారని రాజంపేట వైసీపీ ఎంపి అభ్యర్ధి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హెచ్చరించారు. తాము...

Most Read