ఇండోనేషియాలో అన్ని సిరప్లు, లిక్విడ్ మెడిసిన్స్ను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల్లో కిడ్నీ సమస్యలతో 99 మృతి చెందినట్లు తెలుస్తుండగా.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయా...
పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల వరకూ సహాయ పునరావాస పనులు పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వెలిగొండ టన్నెల్-2లో మిగిలిఉన్న 3.4 కిలోమీటర్ల సొరంగం...
కేసీఆర్ ది చేతల ప్రభుత్వం, చేనేతల ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని చేనేతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఆయన తెలిపారు. జిల్లాలోని తుర్కయంజల్ మున్సిపాలిటీ మన్నెగూడలో...
దేశ సరిహద్దుల్లో ఉన్న గ్రామాలు చివరి గ్రామాలు కాదని ఇక నుంచి అవి దేశంలోనే మొదటి గ్రామాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తరాఖండ్ లో రోప్ వే ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి...
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బిఎస్ డి డిఏవి పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో...
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన లక్ష కోట్ల అవినీతి పై విచారణ చేపట్టాలని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రజా దుర్వినియోగం చేసిందని ఆరోపించారు....
టిపిసిసి స్టార్ క్యాంపెనర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో లీక్...కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఓటు వేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...
నారా లోకేష్ సిఎం జగన్ పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని, దానికి తాను సమాధానం చెబితే బూతులు తిడుతున్నామని ఎదురుదాడి చేస్తారని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. నిన్న అవనిగడ్డలో దాదాపు...
అరుణాచల్ ప్రదేశ్ లో ఈ రోజు మిలిటరీ చాపర్ ప్రమాదానికి గురైంది. అప్పర్ సియాంగ్ జిల్లాలోని ట్యూటింగ్ ప్రధాన కార్యాలయానికి 25 కిలోమీటర్ల దూరంలోని సింగింగ్ గ్రామం సమీపంలో సైనిక హెలికాప్టర్ కూలిపోయింది....
బ్రిటన్లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది. లిజ్ ట్రస్ ప్రధాని పదవికి రాజీనామా చేయటంతో దేశంలో రాజకీయంగా అస్థిరత నెలకొంది. కన్సర్వేటివ్ పార్టీ నుంచి కొత్త ప్రధానమంత్రిని ఎన్నికోవటం మానుకొని సార్వత్రిక ఎన్నికలు...