Friday, March 14, 2025
HomeTrending News

లాక్ డౌన్ ప్రసక్తే లేదు – పాకిస్తాన్

కరోనా వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉన్నా లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. స్కూల్స్, కార్యాలయాలు అన్ని రకాల వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు నిరాటంకంగా నిర్వహించుకోవచ్చని పాక్...

కేసీఆర్ తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ తనయుడు, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ (ఆర్జెడి) ముఖ్యనేత, బీహార్ ప్రతిపక్ష నేత... తేజస్వీ ప్రసాద్ యాదవ్... ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మంగళవారం ప్రగతి భవన్...

మీడియాకు కులం ముద్ర: బాబు ఆవేదన

Chaitanya Ratham-E-paper: ఇటీవలి కాలంలో మీడియాకు కూడా కులం ముద్ర వేసి వేధిస్తున్నారని, మరి కొంతమందిని బెదిరించి లోబరచుకునే పరిస్థితికి వచ్చారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం...

సంక్రాంతి తర్వాత నైట్ కర్ఫ్యూ: ఆళ్ళ నాని

After Sankranthi: నైట్ కర్ఫ్యూను సంక్రాంతి పండుగ తర్వాత నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ మంత్రి) ఆళ్ళ నాని వెల్లడించారు. సంక్రాంతి...

సిఎం జగన్ కు వారికోత్సవ ఆహ్వానం

విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని అయన న్నివాసంలో కలుసుకున్నారు.  శారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వన...

కేరళ సెక్స్ రాకెట్ లో అరెస్టుల పర్వం

Arrests In Kerala Wife Swapping : కేరళ సెక్స్ రాకెట్ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు కేరళ సైబర్ సేల్ పోలీసులు 10 మందిని అరెస్టు చేశారు. రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు...

కోవిడ్ మందుల్లో మార్పులు చేయాలి: సిఎం

CM Review on Covid: కోవిడ్‌ వైరస్ మూడో దశలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ నేపథ్యంలో మందుల విషయంలో చేయాల్సిన మార్పులపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ధరలు దిగిరావాలి- జగన్ దిగిపోవాలి

TDP to Protest: నిత్యావసర ధరల పెరుగుదలపై తెలుగుదేశం పార్టీ రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చింది. ‘ధరలు దిగి రావాలి – జగన్ దిగిపోవాలి’ పేరిట ఆందోళన నిర్వహించనుంది. మంగళగిరిలోని...

రేపటి నుంచి 5 రోజులు బ్యాంకులు బంద్

దేశంలోని పలు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఐదు రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే పండుగల సందర్భంగా మంగళవారం నుంచి 5 రోజుల పాటు బ్యాంకులకు సెలవులను రిజర్వ్...

ఏ సమస్యలు లేవా? ప్రభుత్వంపై కేశవ్ విసుర్లు

PAC meet on Solar Power: వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్లపై పెట్టిన శ్రద్ధ రైతులపై పెట్టాలని తెలుగుదేశం ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ సూచించారు. రాష్ట్రంలో ఏ...

Most Read