ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఈ రోజు (మంగళవారం) సాయంత్రం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో దేశంలోని ప్రస్తుత రాజకీయాలతో పాటు పలు అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం....
డ్రగ్ పరీక్ష కోసం తన రక్తం.. కిడ్నీ కూడా ఇస్తానన్న మంత్రి కేటిఆర్ ఇక్కడే ఉంటా డాక్టర్స్ ను తీసుకురా అని బిజెపి ఎంపి బండి సంజయ్ కుమార్ కు సవాల్ చేశారు. క్లీన్...
గాంధీభవన్ లో పైరవీకారులకే పెద్దపీట, పదవులు దక్కుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడులో నన్ను బూతులు తిట్టిన వారిపై విచారణ చేయాలన్నారు. ఇటీవల...
తన నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న 12 మంది రైతుల కుటుంబాలకు ఏడు లక్షల చొప్పున మొత్తం 84 లక్షల రూపాయల పరిహారం అందించామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ...
రాష్ట్రంలో నకిలీ మద్యం, గుడుంబా, గంజాయిలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. నకిలీ మద్యం తయారు చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి...
కుప్పం, ఇటీవలి మాచర్లలో జరిగిన సంఘటనలతోనే ఎన్నికల్లో గెలవాలన్న చంద్రబాబు వ్యూహం ఫలించాడని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. తమ పార్టీపై నిరాధార ఆరోపణలు చేయించి తద్వారా రాజకీయ...
తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన రైతు కల్లాలపై బీజేపీ కయ్యం పెడుతోందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సిద్ధిపేట జెడ్పీ సమావేశానికి హాజరైన మంత్రి హరీశ్ రావు.. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ...
చత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలు, మావోయిస్టులకు మధ్య ఈ రోజు (మంగళవారం) ఉదయం ఎదురుకాల్పులు సంభవించాయి. బీజాపూర్ జిల్లా తీమేనార్, పోరేవాడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు...
దేశంలో క్షయ నివారణ (టీబీ) శాశ్వత నివారణా చర్యలకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోందని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ లోక్సభలో ప్రశ్నించారు. నలభై ఏళ్ళు...
హైదరాబాద్ లో ప్రయాణం సాఫీగా సాగాలంటే వాహనం ఉంటే సరిపోదు...సరైన రోడ్డు మార్గం ఉండాలి. ఇదే స్ఫూర్తితో జిహెచ్ఎంసి పరిధిలో నివాసితులకు ట్రాఫిక్ సమస్యను అధిగమించి సకాలంలో గమ్యస్థానానికి చేరేందుకు ఫ్లైఓవర్లు, అండర్...