Sunday, September 13, 2026
HomeTrending News

తెలంగాణలో ‘పీకే’ ది ఎవరు!

Politics : ప్రశాంత్ కిషోర్...ఇప్పుడు దేశ రాజకీయాల్లో అందరి నోట పీకే గా వినపడుతున్న మాట. రాజకీయ చాణక్యుడిగా, అపర వ్యూహకర్తగా దేశ రాజకీయాలను మలుపు తిప్పే పనిలో ఉన్నారు ఈయన. ఒక్కో...

జాబ్ మేళాకు రెండోరోజూ విశేష స్పందన

YSRCP Job Mela: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాకు రెండోరోజు కూడా విశేష స్పందన లభించింది. వేలాది మంది నిరుద్యోగులు ఈ మేళాకు హాజరై తమ...

జగన్ సామాజిక విప్లవవాది: జోగి రమేష్

Social justice: సమసమాజ స్థాపన కోసం నడుంబిగించిన సామాజిక విప్లవవాది సిఎం జగన్ అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అభివర్ణించారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో...

మూడు ప్రాంతాల్లో జాబ్ మేళాలు: విజయసాయి

YSRCP Job Mela: అధికారంలోకి వచ్చిన 35 నెలల్లోనే 6 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్య...

ఆఫ్ఘన్లో తాలిబాన్ల అరాచకాలు

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక అరాచకాలు పెరిగాయని వివిధ అంతర్జాతీయ సంస్థల నివేదికల్లో వెల్లడైంది. గత ప్రభుత్వంలో పనిచేసిన అనేక మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని కిడ్నాప్ చేసి హతమార్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి....

ఎస్‌హెచ్‌జీలకు రుణాల్లో తెలంగాణ టాప్

మహిళా సంఘాలకు రుణాలు అత్యధికంగా ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నది. తెలంగాణ ఏర్పాటైన నాటికి మహిళా సంఘాలకు కేవలం రూ.3,738 కోట్లు రుణాలు మాత్రమే ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మహిళా...

విదేశాంగ విధానానికి జై శంకర్ కొత్త భాష్యం

Indian Foreign Policy : ప్రపంచవ్యాప్తంగా విదేశాంగ విధానం ఎలా ఉండాలో భారత్ ని చూసి నేర్చుకోవాలి అనేంతగా ప్రభావితం చేస్తున్న వ్యక్తి  సుబ్రహ్మణ్యం జై శంకర్. చైనా,రష్యా,అమెరికా, యూరోపు ఇలా అవతలి వాళ్ళు...

అమ్మ ఒడిపై దుష్ప్రచారం తగదు : మంత్రి సురేష్

Don't mislead: అమ్మఒడి పథకం అర్హతకు సంబంధించి కొత్తగా నియమావళి రూపొందించలేదని, గతంలో కంటే ఇంకా ఎక్కువమందికి అవకాశం కల్పించడంకోసం నిబంధనలు సడలించామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్...

కోలాహలంగా కోదండ రామయ్య కల్యాణం

Kodanda Rama:  ఒంటిమిట్ట శ్రీ కోదండ రామయ్య కళ్యాణోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వామివార్లకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అశేష భక్త జన సందోహం మధ్య...

రాయలసీమకు తలమానికం నాసిన్: బుగ్గన

NASIN: నూతనంగా ఏర్పడిన జిల్లాలో పాలసముద్రం వద్ద ఏర్పాటు చేయనున్న నాసిన్ కేంద్రం రాయలసీమ ప్రాంతానికే తలమానికం కానుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ అన్నారు. శుక్రవారం నాసిన్...

Most Read