Saturday, May 3, 2025
HomeTrending News

దుర్గమ్మకు టీటీడీ పట్టు వస్త్రాలు

నవరాత్రి ఉత్సవాల సందర్బంగా విజయవాడ శ్రీ కనక దుర్గ అమ్మవారికి టీటీడీ తరపున చైర్మన్  వైవి సుబ్బారెడ్డి దంపతులు మంగళవారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ దంపతులకు ఆలయ ఈవో ...

తెరాస సమావేశానికి జెడిఎస్ నేత కుమారస్వామి

జెడియస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, జెడియస్ నేత, మాజీ మంత్రి రేవన్న, పలువురు జేడిఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు నిన్న రాత్రి  హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి...

జమ్ము జైళ్ల శాఖ డిజి హత్య

జమ్ములో జైళ్ల శాఖ డైరక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా(57) దారుణ హత్యకు గురయ్యారు. ఇంటి పని మనిషే డీజీని గొంతు కోసి హత్య చేసి ఉంటాడని.. సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు...

అమెరికాలో బతుకమ్మ వేడుకలు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం వల్ల ఖండాంతరాలను దాటిన బతుకమ్మ సంబరాలు ప్రతియేటా వివిధ దేశాల్లో ఎంతో వైభవంగా జరుగుతున్నాయి . ఉద్యోగ , వ్యాపార రీత్యా ఇతర దేశాల్లో స్థిరపడ్డ...

జగత్ జనని ఆరాధనతో.. దేశమంతా ఆధ్యాత్మిక శోభ

దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు కోలాహలంగా జరుగుతున్నాయి. జగత్ జనని ఆరాధనతో దేశంలోని ఆన్ని ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి.  ప్రాంతాలు, పేర్లు వేరైనా... నేడు మహిషాసురమర్ధినీ గా జగన్మాత దర్శనమిస్తోంది. నవదుర్గల్లో ఇదే అత్యుగ్రరూపం....

వైద్య రంగంలో స్వీడన్ శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతి

వైద్యశాస్త్రం (ఫిజియాలజీ)లో చేసిన విశేష కృషికి స్వీడన్‌ శాస్త్రవేత్త స్వాంటే పాబూ నోబెల్‌ బహుమతి-2022కి ఎంపికయ్యారు. ఈ మేరకు స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్‌ సంస్థ సోమవారం ప్రకటించింది. నోబెల్‌ గ్రహీతలకు పది...

వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ది – సజ్జల

రాష్ర్ట సమగ్రాభివృధ్దికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిర్దేశించిన వికేంద్రీకరణ అనేదే ఏకైక మంత్రం అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, నియోజకవర్గ...

పూల సంబురానికి.. పుడమి పులకరింత

తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ పండుగ. ప్రకృతిలో లభించే తీరొక్క పూలను సేకరించి వాటిని అందంగా వలయా కృతిలో పేర్చి అమ్మవారు పార్వతీదేవికి ప్రతిరూపమైన గౌరమ్మను ప్రతిష్టించి కొలిచే అద్భుతమైన పండుగ బతుకమ్మ...

బిసి జనాభా గణనకు కోటి ఉత్తరాల ఉద్యమం

దేశ జనాభా గణనలో (Census) బీసీ కులాల లెక్కింపునకై ప్రధానమంత్రికి కోటి ఉత్తరాల ఉద్యమ రాష్ట్రానికి చెందిన బిసి ఉద్యమకారులు ప్రారంభించారు.  75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా బీసీ...

సిఎం జగన్ దసరా శుభాకాంక్షలు

దసరా పండుగ  సందర్బంగా  రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి...

Most Read