Saturday, March 1, 2025
HomeTrending News

గణేష్ నిమజ్జనంపై సుప్రీమ్ కోర్టుకు

హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసే విషయంలో హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి,...

ఇంత దుర్మార్గమా: పేర్ని నాని

ప్రభుత్వం టిక్కెట్ల వ్యాపారం చేస్తోందంటూ వస్తున్న ప్రచారాన్ని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ఖండించారు. ప్రతిపక్షంతో పాటు కొంతమంది మేధావులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బ్లాక్ మార్కెటింగ్...

దీదీని అనర్హురాలిగా ప్రకటించాలి – బిజెపి

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నామినేషన్ దాఖలు చేసేటపుడు అనేక విషయాలు వెల్లడించలేదని బిజెపి అభ్యర్థి ప్రియాంక తిబ్రేవాల్ ఆరోపించారు. మమత బెనర్జీ మీద పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు...

మత్స్యకారుల సంక్షేమమే మా ఉద్దేశం: మోపిదేవి

మత్స్యకారులకు ఏటా 15 రూపాయల పైబడి ఆదాయం అందించే ఉద్దేశంతోనే జీవో 217 రూపొందించామని, అది కూడా పైలెట్ ప్రాజెక్టు కింద నెల్లూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపడుతున్నామని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ...

స్పీకర్ పై వ్యాఖ్యలకు అచ్చెన్న విచారం

స్పీకర్ తమ్మినేని సీతారాంపై తాను చేసిన వ్యాఖ్యలు పట్ల ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు.  ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి...

బెదిరిస్తే ఓట్లు రాలవు- హరీష్ రావు

హైదరాబాద్ లో కల్లు డిపోలు తెరవడం వల్ల లక్ష మందికి ఉపాధి దొరుకుతోందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. కల్లుడిపోల మీద ఒక్క కేసు కూడా పెట్టడంలేదు. ఎక్సైజ్ మామూళ్లు లేకుండా, అధికారుల వేధింపులు...

శభాష్ ఇండియా – W.H.O.

కరోనా నిర్మూలనలో భారత్ కృషి అమోఘమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. రాబోయే రోజుల్లో కరోన కట్టడికి, ప్రపంచ దేశాలకు సహకారం అందించేందుకు ఇండియా మరింత నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని...

కేంద్రంతో కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్ల భేటీ

న్యూ ఢిల్లీ లో కేంద్ర జల్‌శక్తి శాఖ అదనపు కార్యదర్శితో కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లు భేటీ అయ్యారు. రెండు బోర్డుల ఛైర్మన్లు చంద్రశేఖర్‌ అయ్యర్, ఎం.పి.సింగ్‌ భేటీకి హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో...

కెసిఆర్ ఇస్తున్నవి కేంద్ర పథకాలే

రైతు బందు పథకం బాగుందని నేను రాష్ట్ర ప్రభుత్వం ను పొగడలేదని,  రాష్ట్ర ప్రభుత్వం ను పొగిడినట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజే అసంతృప్తి...

వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక చాలు..

కరోనా అదుపులో ఉందని, అయినా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ కంపెనీలు తెరవాలన్నారు. ఐటీ కంపెనీల మీద చాలా రంగాలు ఆధారపడి ఉన్నాయని.. లక్షలాది...

Most Read