Wednesday, February 26, 2025
HomeTrending News

శాంతి చర్చలు అసంపూర్ణం

ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం – తాలిబాన్ ల మధ్య జరుగుతున్న చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. అమెరికా బలగాల ఉపసంహరణ నేపథ్యంలో గత రెండేళ్లుగా ఖతార్ రాజధాని దోహలో రెండు వర్గాల మధ్య ఉన్నత స్థాయి...

సామాజిక న్యాయం జగన్ విధానం : తమ్మినేని

రాష్ట్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభాపతి తమ్మినేని సీతారం వెల్లడించారు. నామినేటెడ్ పదవుల...

నేడు సీఎం జగన్‌ పోలవరం పర్యటన

పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం క్షేత్రస్ధాయిలో పరిశీలించ నున్నారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. గడువులోగా ప్రాజెక్టును...

వరద సాయంపై కేటిఅర్ కు లేఖ

జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు వాగ్ధానం చేసిన వరద సాయాన్ని యుద్ధప్రాతిపాదికన విడుదల చేయాలని కోరుతూ మంత్రి కేటీఆర్ కు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల...

మిజోరాం గవర్నర్ గా ప్రమాణస్వీకారం

బిజెపి సీనియర్ నాయకుడు, విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు మిజోరాం గవర్నర్ గా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  కుటుంబ సమేతంగా నిన్న ఉదయం విశాఖ విమానాశ్రయం నుండి హరిబాబు కలకత్తా...

రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ

ఆంధ్ర ప్రదేశ్ పై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ, పక్షపాతం చూపిస్తోందని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపి వి.విజయసాయి రెడ్డి ఆరోపించారు. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల...

నెలాఖరుకు చెల్లిస్తాం: కొడాలి నాని

ఏది రైతు ప్రభుత్వమో, ఏది రాక్షస ప్రభుత్వమో రాష్ట్ర ప్రజలకు తెలుసని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. రైతులకు బకాయిపడిన మొత్తాన్ని ఈ నెలాఖరులోపు చెల్లిస్తామని హామీ...

నామినేటెడ్ పై రాష్ట్రవ్యాప్తంగా హర్షం: ధర్మాన

ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల ఎంపికపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోందని డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఎంపికలో పారదర్శకత తో పాటు అన్ని కులాలకు సమాన అవకాశాలు కల్పించామని చెప్పారు. ధర్మాన శ్రీకాకుళంలో...

త్వరలోనే చేపల ప్రాసెసింగ్ యూనిట్లు

తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చేపల కొనుగోలు, మార్కెటింగ్, ఎగుమతుల ప్రక్రియ ను  ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల...

బినామిలకే వేలం భూములు

ప్రభుత్వ భూముల అమ్మకాల్లో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ బినామీ ల కోసమే భూముల అమ్మకాలు చేపట్టారని ఆరోపించారు. గతంలో కూడా రియల్ భూమి...

Most Read