పాకిస్తాన్ లో మైనారిటీలపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. ముఖ్యంగా హిందువులపై దాడులు పెరుగుతున్నాయి. తాజాగా కొందరు దుండగులు సతాన్ లాల్ అనే హిందూ వ్యాపారిని కాల్చి చంపారు. సింద్ రాష్ట్రంలోని ఘోట్కి జిల్లా...
317 G.O : రాజ్యాంగం మారుస్తా అనే చర్చ తెస్తే కేసీఆర్ తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం హెచ్చరించారు. పోరాటాలతో తెచ్చుకున్న రాజ్యాంగం మార్చి ఏ...
మనిషి బతికున్నప్పుడే కాదు.. మరణించిన తర్వాత కూడా తగిన గౌరవం లభించాలి. అప్పుడే ఆ జీవితానికి సార్థకత. చివరి మజిలీని ప్రశాంతంగా నిర్వహించడం కనీస మర్యాద, కృతజ్ఞత. రాష్ట్రంలో ఏ కారణం వల్లనైనా...
Plantation: మియావాకి పద్దతిలో రాష్ట్రంలోని ఎనిమిది పోలీసు బెటాలియన్లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర హోం శాఖా మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్ లో భాగంగా ఈ...
Rural Employment Guarantee Scheme :
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మంచినీటి సరఫరా...
We only Alternative: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయంగా ప్రజలు చూస్తున్నారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కడప పేరు మార్చి వైయస్సార్ జిల్లా అని పెట్టారని అలాంటప్పుడు...
కంటోన్మెంట్ వాసులకు కూడా ఉచితంగా తాగునీటి సరఫరా కార్యక్రమం అమలు చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. బుధవారం సికింద్రాబాద్...
Amaravathi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఉందని కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. బిజెపి రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద...
దేశ ప్రజలను జాగృతం చేయాల్సిన సమయం ఆసన్నమైనదని, వారిని చైతన్య పరిచే సమయం ఇదేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశ పరివర్తన కోసం జరిగే పోరాటం ఇదని, దీన్ని ఆ కోణంలోనే చూడాలని...
Divya Kshetram : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ముచ్చింతల్ దివ్యక్షేత్రం దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదికైంది. శ్రీ రామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు బుధవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి....