రాష్ట్రంలో ఎలాంటి బొగ్గు కొరత,విద్యుత్ కోతలు లేవని,రాష్ట్రంలో విద్యుత్ కోతలకు ఆస్కారం లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. ఒక్క నిమిషం కూడా రాష్ట్రంలో పవర్ కట్ అవదని, రెండు...
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల ఉన్మాదం మళ్ళీ మొదలైంది. రాజోరి జిల్లా పూంచ్ సెక్టార్లో రోజు వారి పెట్రోలింగ్ కు వెళ్ళిన జవాన్లపై ముష్కర మూకలు కాల్పులకు తెగపడటంతో నిన్న నలుగురు జవాన్లు, ఒక...
దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు నేడు (అక్టోబర్ 12, మంగళవారం) శ్రీ సరస్వతి దేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవి పూజ...
కాలుష్య నివారణ కోసం యురోపియన్ దేశం మాల్టా వినూత్న నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి తమ దేశంలో ప్రజా రవాణ ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మాల్టా దేశంలో జనాభాకు మించిన...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు మరోసారి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని తులాభారం మొక్కు తీర్చుకున్నారు. సీఎంకు ఆలయం వద్ద టీడీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్...
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఐదవ రోజున స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. మొదట బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద...
ఎయిడెడ్ స్కూళ్లపై ప్రభుత్వ విధానాన్ని బలవంతంగా రుద్దడంలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని అందరికీ గట్టిగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఎయిడెడ్ యాజమాన్యాలు ప్రభుత్వానికి అప్పగిస్తే...
తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద మెట్ల మార్గం పైకప్పు పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. గో మందిరాన్ని కూడా సిఎం ప్రారంభించి గో మాతకు ఆహారం...
చంద్రబాబు కుట్రల వల్లే పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం నిలిచిపోయిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ ఇళ్ళ నిర్మాణం పూర్తయితే వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందనే దుగ్ధతోనే...
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ (మా) సభ్యత్వానికి రాజీనామా చేశారు. నిన్నటి ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన అయన పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ప్రకాష్...