Saturday, September 12, 2026
HomeTrending News

MGNREGA: రెండేళ్లలో రూ.55 వేల కోట్ల నిధుల కోత – మంత్రి హరీష్

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేపట్టిన ఉపాధి హామీ పథకం పై పోస్టు కార్డుల ఉద్యమంలో భాగంగా ఈ రోజు హైదరాబాద్ లో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి...

Botsa Satyanarayana: అలిపిరి ఘటన బాబు చేయించుకున్నారా?: బొత్స

విశాఖ హక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదానికి తాము కట్టుబడి ఉన్నామని, పెట్టుబడుల ఉపసంహరణను మొదటినుంచీ వ్యతిరేకిన్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పునరుద్ఘాటించారు. సిఎం జగన్ ఢిల్లీలో పెద్దలను...

Jagananne maa bhavishyattu: బాబుకు రోజా సెల్ఫీ ఛాలెంజ్

జగనన్నేమా భవిష్యత్తు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని రాష్ట్ర మంత్రులు వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజలూ స్వచ్చందంగా మెగా పీపుల్స్ సర్వేలో పాల్గొంటున్నారని, ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తున్నారని సంతోషం వ్యక్తం...

Maharashtra: రాయ‌గ‌డ్ లో బస్సు ప్రమాదం…12 మంది మృతి

మ‌హారాష్ట్ర‌లోని రాయ‌గ‌డ్ జిల్లాలోని ఓ కాలువ‌లో బ‌స్సు ప‌డింది. ఈ ప్ర‌మాదంలో 12 మంది ప్ర‌యాణికులు మ‌ర‌ణించారు. మ‌రో 25 మంది గాయ‌ప‌డ్డారు. ఈ రోజు (శ‌నివారం) ఉద‌యం ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు...

Jawahar Nagar Dump Yard: కలుషిత వ్యర్ధ జలాలకు శాశ్వత పరిష్కారం

జవహర్ నగర్ ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తాను చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మరో కీలక మైలురాయిని అధిగమించబోతున్నది. ఇప్పటికే వ్యర్ధాల నిర్వహణలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న జిహెచ్ఎంసి, గత కొన్ని...

Japan PM: జ‌పాన్ ప్ర‌ధానికి తప్పిన పెను ప్ర‌మాదం

జ‌పాన్ లో ప్రధానుల మీద వరుస దాడులు సంచలనం రేపుతున్నాయి. గ‌త ఏడాది జూలై 22వ తేదీన మాజీ ప్ర‌ధాని షింజో అబేను తుపాకీతో ఓ వ్య‌క్తి కాల్చి చంపిన విష‌యం తెలిసిందే....

Karnataka BJP: కర్నాటక బిజెపిలో ముసలం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ, అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఓ ఎమ్మెల్యే, ఇద్దరు బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్సీలతో...

Satyagraha sabha: కెసిఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ – ఖర్గే

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమని అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్...

Dr. BR Ambedkar: జూలై నాటికి స్మృతి వనం పూర్తి: మంత్రి సురేష్

విజయవాడ స్వరాజ్ మైదాన్ లో డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహం, స్మృతి వనం పనులు జూలై  నాటికి పూర్తవుతాయని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. సెల్ఫ్ సస్టైన్ మోడల్...

Nara Lokesh: బుగ్గన అవినీతిలో టాప్: లోకేష్ విమర్శ

నాలుగేళ్ల జగన్ పాలనలో ఆంధ్ర ప్రదేశ్ పేదరికంలో కూరుకుపోతే, అయన మాత్రం దేశంలో ధనిక సిఎం గా ఉన్నారని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. మొత్తం 30 రాష్ట్రాలు ఉంటే...

Most Read