Monday, May 5, 2025
HomeTrending News

వియ్యంకుడు కొనుగోలు చేస్తే నాకేం సంబంధం?

విశాఖలో 70 నుంచి 75 శాతం భూములు ఒకే సామాజిక వర్గం చేతుల్లో ఉన్నాయని, దసపల్లా భూములపై నిర్ణయం తీసుకోకపోవడం చంద్రబాబు వైఫల్యమని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి...

కశ్మీర్ కు పెట్టుబడులు…పారిశ్రామికవేత్తల ఆసక్తి

జమ్ము కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత పరిశ్రమల రాక పెరిగింది. రాష్ట్ర విభజన, శాంతి భద్రతలు అదుపులోకి రావటంతో దేశీయ పారిశ్రామికవేత్తలతో పాటు విదేశీ సంస్థలు కూడా పెట్టుబడులు...

రూ. 700 కోట్లతో జంతు వ్యాక్సిన్ తయారీ కేంద్రం

మరో భారీ పెట్టుబడికి హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ వేదికైంది. 700 కోట్ల రూపాయాలతో జంతు వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నట్టు ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (IIL) ప్రకటించింది. పశువులకు వచ్చే ఫుట్ అండ్...

జిల్లాకు ఒక్క కేంద్ర సంస్థ తేలేకపోయారు: ధర్మాన

తనను ఉద్దేశించి టిడిపి నేత అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉంది, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఒక్కదాన్ని...

యూపీలో మూడు రోజుల సంతాప దినాలు

సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు రేపు ఉత్తర ప్రదేశ్ లోని ఆయన స్వగ్రామం సయ్ ఫాయ్ గ్రామంలో జరగనున్నాయి. యూపీ ప్రభుత్వ అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు....

మునుగోడు మాదే: కిషన్ రెడ్డి ధీమా

అవినీతి, అహంకారపూరిత టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నేడు చుండూరులో  మునుగోడు...

రేపు ములాయం అంత్యక్రియలు: హాజరు కానున్న కేసిఆర్

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.  ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్...

అసెంబ్లీని రద్దు చేయండి: జగన్ కు అచ్చెన్న సవాల్

మూడు రాజధానులపై ప్రజాతీర్పు కోరదామని, దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఛాలెంజ్ చేశారు. రేపో మాపో గవర్నర్ వద్దకు వెళ్లి రాజీనామా చేసి ఎన్నికలకు...

మంచిని ఆహ్వానించాలి: పవన్ కు రోజా సలహా

పవన్ కళ్యాణ్ విచిత్రమైన ట్వీట్లు చేస్తున్నారని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. పవన్ కుంభకర్ణుడిలా ఆరు నెలలు నిద్రపోయి, ఆరు నెలలు మేల్కొంటారని, అప్పుడప్పుడు రాజకీయాల్లో దూరతారని, ...

దత్త తండ్రి కోసం…: పవన్ కు మంత్రుల కౌంటర్

జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లపై మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లు స్పందించారు. పవన్ పై విమర్శులు ఎక్కు పెడుతూ వారు కూడా ట్వీట్ లతో ఎదురుదాడి...

Most Read