Sunday, April 27, 2025
HomeTrending News

భవిష్యత్ తరాల కోసం ఆలోచించాలి: బాబు

రాబోయే 25 ఏళ్ళకు దేశ వ్యాప్తంగా ఓ ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముందుకువెళ్ళాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు....

గోల్కొండ కోట‌పై జాతీయ జెండా ఆవిష్క‌రించిన కేసీఆర్

గోల్కొండ కోటపై జాతీయ జెండాను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆవిష్క‌రించారు. అంత‌కుముందు పోలీసుల గౌర‌వ వంద‌నాన్ని కేసీఆర్ స్వీక‌రించారు. గోల్కొండ కోట‌లో వెయ్యి మందికి పైగా క‌ళాకారులు ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. గోల్కొండ కోట‌కు చేరుకునే...

ఆ నేతల స్ఫూర్తితోనే…: పవన్ కళ్యాణ్

దేశం కోసం సర్వస్వం ధారపోసిన మహానుభావుల ప్రేరణతోనే జనసేన పార్టీ పని చేస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన ఎప్పుడూ మనుషులను కలిపి ఉంచడానికే పని చేస్తుందని, విడగొట్టడానికి...

స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

75వ స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకలకు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబైంది. దేశానికి స్వాతంత్ర్యం లభించి 75ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట  ఈ ఉత్సవాలను దేశవ్యాప్తంగా...

సంక్షేమ పథకాలపై మోడీకి అక్కసు – కేటిఆర్

ఉచిత పథకాలు వద్దంటూ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యల పైన మంత్రి కేటీఆర్ శనివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, మోడీ పాలనపై మంత్రి కేటిఆర్ పదునైన విమర్శలు చేశారు. ఇటీవల...

సిఎం జగన్ ఇంటిపై త్రివర్ణ పతాకం

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా నేటి (ఆగష్టు 13) నుంచి ఎల్లుండి (ఆగష్టు 15) వరకూ మూడు రోజులపాటు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి ‘హర్‌ ఘర్‌ తిరంగా’...

అది ఎందుకు పంపలేదు?: కొడాలి

తెలుగుదేశం ఒక ఫేక్ పార్టీ అని, పోర్న్ వీడియోలతో బాబు గలీజు రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) మండిపడ్డారు. ఎడిట్ చేసిన వీడియోను మరో ఫోన్ లో రికార్డు...

మువ్వన్నెల జెండాలతో ట్యాంక్ బండ్

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ట్యాంక్ బండ్‌పై ఫ్రీడం ర్యాలీ ని నిర్వహించింది. ర్యాలీలో భాగంగా ట్యాంక్ బండ్ మొత్తం త్రివర్ణ శోభితంగా మారింది. ట్యాంక్ బండ్ తో పాటు...

16న ఏ.టి. సి. టైర్ల కంపెనీ ప్రారంభం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 16న అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. అచ్యుతాపురం సెజ్ లో  యకోమా టైర్ల తయారీ కర్మాగారాన్ని సిఎం ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర...

ఉప్పొంగుతున్న ప్రాణహిత.. త్రివేణి సంగమానికి వరద

మహారాష్ట్రలో భారీ వర్షాలకు కురుస్తున్నాయి. ప్రాణహిత నదికి వరద నీరు పోటెత్తుతున్నది. దీంతో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద వరద ఉధృతి పెరిగింది. పుష్కరఘాట్లను వరద నీరు ముంచెత్తింది. ప్రస్తుతం...

Most Read