Thursday, September 10, 2026
HomeTrending News

నంద్యాలకు సిఎం: రెండో విడత వసతి దీవెన

Vasati Deevena: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు నంద్యాలలో పర్యటించి జగనన్నవసతి దీవెన కార్యక్రమంలో పాల్గొననున్నారు.  2021–22 విద్యా సంవత్సరానికి ఈ పథకం కింద రెండో విడతగా 10,68,150...

ఎలాంటి బాధ లేదు: రాజీనామాలపై నాని

Nothing to worry: ప్రస్తుత కేబినెట్ చివరి సమావేశం ఆహ్లాదంగా, ఉత్తేజభరితంగా సాగిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. మంత్రులందరం సంతోషంగా తమ రాజీనామాలు సమర్పించామన్నారు....

మంత్రుల రాజీనామా

Ministers Resigned: రాష్ట్ర కేబినెట్ మంత్రులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. సమావేశంలో పలు అంశాలతో పాటు రాజకీయ...

తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీలో ఏం చర్చించానో బయటకు వెల్లడించలేనని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే తాను ఆలోచిస్తానని... వారికి మేలు జరిగేలా హోంమంత్రితో చర్చించానని అన్నారు....

సుప్రీంకోర్టు తీర్పుతో ఇమ్రాన్ కు పదవీ గండం

పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఈ రోజు సంచలన తీర్పు ఇచ్చింది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ ఉపసభాపతి కాసిం సూరి తిరస్కరించటాన్ని పాక్ ఉన్నత న్యాయస్థానం...

పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా

పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. షెడ్యూల్‌ కంటే ఒకరోజు ముందే బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి. ఈ నెల 8వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం సమావేశాలను ముందుగానే ముగించింది....

విద్యుత్ సౌధ ముట్టడించిన కాంగ్రెస్

తెలంగాణలో పెరిగిన కరెంట్ చార్జీలను తగ్గించాలంటూ విద్యుత్ సౌధ ముట్ట‌డికి కాంగ్రెస్ పిలుపునకు పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద మొత్తంలో కదిలారు. విద్యుత్ చార్జీలతో పాటు, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలపై కూడా...

తెలంగాణలో కోకాకోలా వెయ్యి కోట్ల పెట్టుబడులు

రాష్ట్రంలో కోకాకోలా సంస్థ రూ. 1,000 కోట్ల పెట్టుబడులు : మంత్రి కేటీఆర్ సిద్దిపేట : కోకాకోలా సంస్థ గురించి కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేద‌ని, 25 ఏండ్లుగా మంచి సేవ‌లందిస్తోంద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల...

అసూయకు మందులేదు: సిఎం జగన్

CM Fire:  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగితే వచ్చేఎన్నికల్లో తమకు డిపాజిట్లు కూడా దక్కవనే కడుపు మంటతో విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

బీసీ అభ్యర్థులకు 103 స్టడీ సెంటర్లు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే 80,039 ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్లకు వెనుకబడిన, బీసీ వర్గాల అభ్యర్థులకు నాణ్యమైన కోచింగ్ అందించడానికి బీసీ మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేసింది. దాదాపు 50 కోట్ల రూపాయల ఖర్చుతో...

Most Read