జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టిడిపి అధినేత చంద్రబాబుతో సమావేశమైతే దానిపై తానెలా స్పందిస్తానని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రశ్నించారు. టిడిపిని బిజెపికి దగ్గర చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్న అంశం...
విశాఖపట్నంలో రూ.21,844 కోట్లతో నిర్మించునున్న అదానీ డేటా సెంటర్ కు మే 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను రాష్ట్ర ఐటి &...
మే 27,28 తేదీల్లో రాజమండ్రి వేదికగా మహానాడును ఘనంగా నిర్వహిస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. మహానాడు సందర్భంగా ఏర్పాటు చేయతలపెట్టిన భారీ బహిరంగ సభకు పలు ప్రదేశాలను...
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేడు హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. జూబ్లీ హిల్స్ లోని బాబు నివాసంలో దాదాపు 45 నిమిషాల పాటు ఈ భేటీ...
ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈనెల 30వ తేదీప్రారంభం కానున్న తెలంగాణ సెక్రటేరియట్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. నిరంతరం 300మంది స్పెషల్ పోలీసులు,...
దేశ చరిత్రలో ఆర్టిలరీ రెజిమెంట్లోకి సైన్యం తొలిసారిగా ఐదుగురు మహిళా అధికారులను తీసుకున్నది. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OPA)లో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అధికారులు శనివారం ఆర్టిలరీ రెజిమెంట్లో...
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును మంత్రి కేటీఆర్ ప్రయివేటుకు తాకట్టు పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వేల కోట్ల ఆదాయం వచ్చే రింగ్ రోడ్ ను ప్రయివేటుకు అమ్మేశారని ధ్వజమెత్తారు. హైదరాబాద్...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినవ గరళకంఠుడు అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అభివర్ణించారు. కాంగ్రెస్ నేతలు చిమ్ముతున్న విషాన్ని 8 ఏళ్లుగా కంఠంలో దాచుకుంటూ ప్రజల కోసం...
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన సమయంలో వైస్రాయ్ హోటల్ కు వచ్చి సమర్ధించిన చరిత్ర రజనీకాంత్ కు ఉందని మాజీ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. అలాంటి రజిని నిన్నఇక్కడకు వచ్చి ఎన్టీఆర్...
ఇక అంత పెద్ద హిట్ అందుకున్న చిత్రానికి సీక్వెల్ తీసుకురాబోతున్నట్లు అనౌన్స్ చేయడంతో మూవీపై ఇంట్రెస్టింగ్ పెరిగింది. 'బిచ్చగాడు 2' ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో తాజాగా...