Tuesday, March 18, 2025
HomeTrending News

ED Raids:హైదరాబాదులో పలుచోట్ల ఈడి సోదాలు

హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఈడి సోదాలు నిర్వహిస్తోంది. శనివారం ఉదయం 6 గంటల సమయంలో జూబ్లీహిల్స్, మాదాపూర్ లో దాదాపు 15 బృందాలుగా ఏర్పడి ఈడి అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఫార్మా...

Earthquake: అండమాన్ లో భూకంపం

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో స్వల్పంగా భూమి కంపించింది. రాజధాని పోర్ట్‌బెయిర్‌లో శుక్రవారం అర్ధరాత్రి 11.56 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.2గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ...

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు చేదువార్త

హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం ప్రయాణికులకు కొత్త సంవత్సరంలో చేదువార్త అందించింది. మెట్రో రైల్ ప్ర‌యాణికుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు కొన‌సాగిస్తున్న రాయితీల‌ను ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు ఎల్ అండ్ టి మెట్రో రైల్ ఎండి కేవీబి...

Electrification:అటవీ గ్రామాలకు విద్యుత్ సరఫరా

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతాల ఆవాసాలకు త్రీ ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పన పురోగతిపై ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం జరిగింది. నిర్మల్ లో జరిగిన ఈ సమావేశానికి అటవీ, విద్యుత్,...

CPR:సిపిఆర్ తో గుండె పోటు మరణాలు తగ్గించవచ్చు

ఆకస్మిక గుండెపోటు వల్ల వ్యక్తులు మరణించకుండా సిపిఆర్ చేయడం వలన ప్రాణాలను కాపాడిన వారం అవుతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో...

Land Survey: భవిష్యత్ తరాలకు ఉపయోగం: సిఎం

జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం అత్యంత ప్రాధాన్యతాంశమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతపెద్ద స్థాయిలో...

Satya Kumar: తాడేపల్లి ఆదేశాలతోనే దాడి: సత్య

ముందస్తు ప్రణాళిక ప్రకారమే తమపై దాడి జరిగిందని బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ఆరోపించారు. దాడి జరుగుతుంటే పోలీసులు వారిని ఆపాల్సింది పోయి తమను వెళ్ళిపొమ్మని ఎలా చెబుతారంటూ ప్రశ్నించారు. అమరావతి...

YSRCP: వచ్చే ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్: మేకపాటి విక్రమ్

మేకపాటి కుటుంబం ఎప్పటికీ వైఎస్ జగన్ తోనే ఉంటుందని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి స్పష్టం చేశారు.  కానీ తాము పార్టీ మారుతున్నట్లు కొంతమంది విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన...

REDCO:ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రం

రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాన్ని రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై.సతీష్ రెడ్డి ప్రారంభించారు. సురేంద్రపురి సమీపంలో ఏర్పాటు చేసిన చార్జింగ్ మెషిన్ ను...

New MLCs: శాసనమండలి సభ్యుల ప్రమాణ స్వీకారం

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన దేశపతి శ్రీనివాస్‌, కుర్మయ్యగారి నవీన్‌కుమార్‌, చల్లా వెంకట్రాంరెడ్డి ఈ రోజు (శుక్రవారం) ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన చాంబర్‌లో ఉదయం...

Most Read