విశాఖపట్నంలో 300 మెగావాట్ల డేటాసెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం చరిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. విశాఖ ప్రగతిలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని, డేటా సెంటర్ […]
Adani Data Centre
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మలుపు
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ పలు కీలక ప్రాజెక్టులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అడానీ డేటా సెంటర్ లకు శంఖుస్థాపన చేయనున్నారు. […]
Bhogapuram Airport: మళ్ళీ శంఖుస్థాపనలా?: గంటా
సిఎం జగన్ నాలుగేళ్ళుగా అప్పులు చేస్తూ కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమానికే పరిమితమయ్యారని టిడిపి నేత గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ రైల్వే జోన్, మెట్రో రైల్ లాంటి అంశాలపై ఏమీ […]
మే 3న భోగాపురం. అదానీ డేటా సెంటర్లకు శంఖుస్థాపన
విశాఖపట్నంలో రూ.21,844 కోట్లతో నిర్మించునున్న అదానీ డేటా సెంటర్ కు మే 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను రాష్ట్ర ఐటి & పరిశ్రమల […]
వచ్చే నెలలో అదానీ డేటా సెంటర్ కు శంఖుస్థాపన
విశాఖలో అదానీ డేటా సెంటర్ కు వచ్చే నెలలో శంఖుస్థాపన చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. తాను సిఎం అయిన తరువాతే అదానీ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు […]