ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా నారా లోకేష్ పాదయాత్ర జరిగి తీరుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. లోకేష్ యాత్రను ఆపడానికి జగన్ ప్రభుత్వం ఎన్నో కుట్రలకు తెరతీసిందని, […]
Tag: Atchannaidu Kinjarapu
‘యువ గళం’ పేరుతో లోకేష్ పాదయాత్ర
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొత్త సంవత్సరం జనవరి 27నుంచి పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. తన తండ్రి, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గం నుంచి […]
ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటు: అఖిలపక్షం నిర్ణయం
అఖిలపక్షం నేతృత్వంలో భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి రాష్ట్రంలో జరుగుతోన్న పరిస్థితులను వివరిస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజాస్యామ్యాన్ని కాపాడుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు […]
మాండూస్ బాధితులను ఆదుకోవాలి: అచ్చెన్నాయుడు
మాండూస్ తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులను వెంటనే క్షేత్ర స్థాయికి పంపాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. గతంలో కడప […]
ఇస్తున్నది గోరంత ప్రచారం కొండంత: అచ్చెన్న
ఈ ప్రభుత్వం అందిస్తున్నది విద్యా దీవెన కాదని దగా దీవెన అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్ధులకు ఈ పథకంలో కోత విధించారన్నారు. […]
Aquaculture: ఇదేం ఖర్మ.. ఆక్వా రైతాంగానికి?
‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ పేరుతో ప్రభుత్వంపై నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తెలుగుదేశం పార్టీ మొదటగా ఆక్వారంగంపై రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేసింది. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో 23న, గురువారం […]
అక్వాపై ప్రశ్నిస్తే అరెస్టులా?: అచ్చెన్న
సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రశ్నించిన టీడీపీ నేతలపై కేసులు పెట్టడం దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి […]
ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయి: అచ్చెన్న
ఎన్నికల పొత్తులు అనేవి సర్వ సహజమని వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అందరూ సమిష్టిగా ఎదుర్కోవాల్సిన […]
జగన్ పాలనలో బీసీలకు అన్యాయం: అచ్చెన్నాయుడు
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ సాధికార కమిటీ సమావేశం జరిగింది. దీనికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బిసి సెల్ అధ్యక్షుడు […]
జిల్లాకు ఒక్క కేంద్ర సంస్థ తేలేకపోయారు: ధర్మాన
తనను ఉద్దేశించి టిడిపి నేత అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉంది, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఒక్కదాన్ని కూడా […]
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com