ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత సమస్యలకు మరింత మెరుగైన పరిష్కారం చూపేలా తపన, తాపత్రయంతో పుట్టకొచ్చిన మెరుగైన ఆలోచనతోనే ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని తీసుకువచ్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. […]
TRENDING NEWS
Public Grievances
‘జగనన్నకు చెబుదాం’కు నేడు శ్రీకారం
ప్రజా సమస్యలు, వారు ప్రభుత్వానికి ఇచ్చే వినతుల పరిష్కారమే లక్ష్యంగా ‘జగనన్నకు చెబుదాం’ పేరిట సరికొత్త కార్యక్రమానికి నేడు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దీనికోసం 1902 టోల్ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు. నేడు […]
CM Jagan: మే 9న ‘జగనన్నకు చెబుదాం’కు శ్రీకారం
ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో మమేకమయ్యే ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి మే నెల 9న శ్రీకారం చుడుతున్నట్లు సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా ముఖ్యమంత్రికి తెలియజేయవచ్చని, సిఎం […]