CM Jagan: అందరం సేవకులమే :సిఎం జగన్

ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత సమస్యలకు మరింత మెరుగైన పరిష్కారం చూపేలా తపన, తాపత్రయంతో పుట్టకొచ్చిన మెరుగైన ఆలోచనతోనే  ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని తీసుకువచ్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. […]

‘జగనన్నకు చెబుదాం’కు నేడు శ్రీకారం

ప్రజా సమస్యలు, వారు ప్రభుత్వానికి ఇచ్చే  వినతుల పరిష్కారమే లక్ష్యంగా ‘జగనన్నకు చెబుదాం’ పేరిట సరికొత్త కార్యక్రమానికి నేడు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దీనికోసం 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌ ను ఏర్పాటు చేశారు. నేడు […]

CM Jagan: మే 9న ‘జగనన్నకు చెబుదాం’కు శ్రీకారం

ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో మమేకమయ్యే ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి మే నెల 9న  శ్రీకారం చుడుతున్నట్లు సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా ముఖ్యమంత్రికి తెలియజేయవచ్చని, సిఎం […]