తెలుగుదేశం నిర్వహించిన మహానాడును ఓ డ్రామా షో అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 27 ఏళ్ళ క్రితం తాము వెన్నుపోటు పొడిచి చంపేసిన వ్యక్తిని ఇప్పుడు శక పురుషుడు […]
TDP Mahanadu-2023
TDP Manifesto: ఆ హామీలు సూపర్ సిక్సర్: గంటా
చంద్రబాబు విడుదల చేసిన మొదటి దశ మేనిఫెస్టో చూసి, తమ హామీలు ప్రజల్లోకి వెళుతున్న తీరు చూసి వైసీపీ నేతలకు భయం పట్టుకుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. మొన్న విడుదల చేసింది […]
TDP Manifesto: ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ : చంద్రబాబు
మహిళలు, రైతులు, యువత, బిసిలకు మేలు చేకూర్చేలా ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో తెలుగుదేశం పార్టీ తొలివిడత ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ మేనిఫెస్టో అనే ఆయుధం కార్యకర్తల […]
Margani: పోలవరంపై కూడా సానుకూల నిర్ణయం: భరత్
జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి రెవిన్యూ లోటు సాధించినందుకు మహానాడులో తీర్మానం చేసి ఉంటే బాగుండేదని వైసీపీ నేత, రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో […]
Botsa: ఉపన్యాసాలకే పరిమితం : బొత్స ఎద్దేవా
తెలుగుదేశం మహానాడు ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమైందని, సిఎం జగన్ ను తిట్టడానికే పెట్టినట్లుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తన పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే ఒక్క సంక్షేమ పథకం […]
TDP Mahanadu: రేపు యువతకు శుభవార్త అందిస్తాం: లోకేష్
తెలుగుదేశం పార్టీలో సరిగా పనిచేయని నాయకులకు భవిష్యత్తులో గుర్తింపు ఉండదని, ఈ విషయంలో తనకు కూడా మినహాయింపు లేదని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లుగా […]
Jogi Ramesh: బాబును నమ్ముకుంటే గోదారే: జోగి
బిసిలకు రాజకీయంగా, ఆర్ధికంగా సాధికారత కల్పించిన ఘనత ముమ్మాటికీ సిఎం జగన్ కే దక్కుతుందని, వచ్చే ఎన్నికల్లో బిసిలంతా వైఎస్సార్సీపీకే అండగా ఉంటారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ జోగి రమేష్ ధీమా వ్యక్తం […]
TDP Mahanadu: రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాం: బాబు
మహానాడులో రెండ్రోజులపాటు చర్చల అనంతరం వచ్చే ఎన్నికలకు సంబంధించిన మొదటి విడత మేనిఫెస్టోను రేపు విడుదల చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రజలు మెచ్చేదిగా, రాష్ర భవిష్యత్తుకు ఆదర్శంగా ఉండేలా అదిరిపోయే […]
TDP Mahanadu: పట్టాల పేరుతో రాజకీయ వికృత క్రీడ: కాల్వ
పట్టాల పంపిణీ పేరుతో అమరావతిలో రాజకీయ వికృత క్రీడకు జగన్ ప్రభుత్వం తెరతీసిందని టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ ఆరోపించారు. ఐదు శాతం భూమి పేదల ఇళ్ళ కోసం కేటాయించాలని […]
TDP Mahanadu: మహానాడుకు ప్రభుత్వం అడ్డంకులు: అచ్చెన్న
తెలుగుదేశం పార్టీ మహానాడుకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. గతంలో వైసీపీ ప్లీనరీకి ఏ విధంగా బస్సులు అందించారో, అలాగే మాకూ ఇవ్వాలని అధికారులకు లేఖ […]