రాష్ట్రంలో నెలాఖరు వరకూ కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పరిస్థితిపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కర్ఫ్యూ ను నెలాఖరు వరకూ...
నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజును వైద్య పరీక్షలకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని సుప్రేం కోర్టు తీర్పు చెప్పింది. వైద్య పరీక్షల పర్యవేక్షణకు జ్యుడిషియల్ అధికారిని నియమించాలని తెలంగాణా హైకోర్టును ఆదేశించింది. మొత్తం...
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కోల్ కతా లోని సిబిఐ కార్యాలయంలో హల్ చల్ చేశారు. . నారద కేసులో తమ పార్టీకి చెందిన నేతలను అరెస్టు చేయడంపై ఆమె భగ్గుమన్నారు....
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవల వైల్డ్ డాగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా థియేటర్లో సక్సస్ సాధించకపోయినా.. ఓటీటీలో మాత్రం సక్సస్ సాధించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది....
నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు ప్రతిపక్ష నేత చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారని వైసిపి లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి ఆరోపించారు. కూలాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా రఘురామ మాట్లాడారని, ప్రభుత్వాన్ని...
సాటి మనిషిలో దేవుడిని చూస్తోంది మనం సైతం సేవా సంస్థ. మానవ సేవే మాధవ సేవ అని బలంగా నమ్మిన సేవా తత్పరుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో సాగుతున్న మనం సైతం కరోనా...
యంగ్ స్టార్ నవీన్ పోలిశెట్టి తన అభిమానులకు అండగా నిలుస్తున్నారు. తన మాటలతో వారికి ఓదార్పునిస్తున్నారు. కరోనా కారణంగా కుటుంబ సభ్యులను, సన్నిహితులను కోల్పోయిన అభిమానులతో వీడియో కాల్ లో మాట్లాడుతున్నారు. వారికి...
భారతదేశంలో హిందూధర్మాన్ని బలహీన పరచడానికి కొన్ని మతాలవారు బలమైన ప్రయత్నాలు చేస్తున్న రోజులవి. హిందూ ధర్మాన్ని గురించి విష ప్రచారాలు చేస్తూ, తమ మతం గొప్పదనే విషయాన్ని చాటడానికి తమ వంతు ప్రయత్నాలు...
చట్టం ముందు అందరూ సమానులే అని... చంద్రబాబు, ఎల్లో మీడియా మద్దతు ఉన్నంతమాత్రాన ఎంపి రఘురామ కృష్ణరాజు నిర్దోషి కాలేదని వైఎస్సార్సిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రఘురామకృష్ణరాజు నేరానికి పాల్పడుతున్నప్పుడుగానీ, ప్రభుత్వంపైన,...
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఖిలాడి. ఈ చిత్రానికి రాక్షసుడు సినిమాతో సక్సస్ సాధించిన రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ...