ఎంతో ప్రాశస్త్యం..... తరతరాల చరిత్ర కలిగిన మన కుటుంబ వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలంటూ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా భారతీయ...
జూన్ 7 నుంచి టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి...
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న భారీ చిత్రం ఆచార్య. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. కరోనా సెకండ్ వేవ్ లేకుండా ఉంటే.. ఇప్పటికే ఆచార్య సినిమా విడుదలై...
నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు 14 నెలలు నుంచి ఢిల్లీలో కూర్చుని తనను గెలిపించిన ప్రజలను గాలికొదిలేశారని ఏపి గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు విమర్శించారు. వైసిపి ఎంపి మీద ప్రతిపక్ష...
బెయిల్ ఇవ్వాలంటూ పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. నిన్న ఎంపిని ఏపి సిఐడి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రాధమిక విచారణ, అసలైన...
వచ్చే నెలలో క్రికెట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు ముందే భారత కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాటల దాడి మొదలైంది. ఈ వేసవిలో విరాట్ కంటే న్యూజిలాండ్ సారధి...
ఇజ్రాయెల్ – పాలస్తీనాల మధ్య తలెత్తిన తాజా ఘర్షణను నివారించేందుకు అమెరికా రంగంలోకి దిగింది. అమెరికా ప్రతినిధి హడి అమ్ర్ ఇజ్రాయెల్ లోని టెల్ అవివ్ నగరానికి చేరుకున్నారు. కాల్పుల విరమణ దిశగా...
నటుడు, నిర్మాత, పరోపకారి సోనూసూద్ తో పాటు అతని స్వచ్ఛంద సంస్థ సభ్యులు కూడా వేగంగా స్పందిస్తూ బాధితులను ఆడుకుంటున్నారు. ఇటీవల స్థానిక పోలీసుల బృందంతో కలిసి బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి...
ఆంధ్ర ప్రదేశ్ నుంచి వైద్యం కోసం హైదరాబాద్ వస్తున్న అంబులెన్సులను పోలీసులు అనుమతిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఈ వివాదానికి తెర పడింది. నాలుగు రోజులుగా కోవిడ్ చికిత్స కోసం ఏపి నుంచి హైదరాబాద్...
Oxygen shortage at Tirupathi SVIMS :
తిరుపతి స్విమ్స్ కు సరఫరా అయ్యే ఆక్సిజన్ కోటాలో కోత పడనుంది. 15 ఏళ్ళుగా తమిళనాడుకు చెందిన ఎయిర్ వాటర్ కంపెనీ స్విమ్స్ కు ఆక్సిజన్...