గుజరాత్ నుంచి 80 టన్నుల ఆక్సిజన్ తో బయల్దేరిన రైలు గుంటూరు స్టేషన్ కు చేరుకుంది. సీనియర్ ఐఏయస్ అధికారి కృష్ణబాబు, జాయింట్ కలెక్టర్ కృష్ణ బాబు గుంటూరు స్టేషన్ వద్ద ఈ...
కరోనాకు మరో పార్లమెంట్ సభ్యుడు బలయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాజీవ్ శాతవ్ శాతవ్ కరోనాతో మృతి చెందారు. అయన వయసు 46 సంవత్సరాలు. కరోనా సోకడంతో 23...
ఆధార్ కార్డు లేదన్న సాకుతో కోవిడ్-19 టీకాలు నిరాకరించకూడదని భారత విశిష్ఠ ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) స్పష్టం చేసింది. ఆస్పత్రుల్లో చికిత్స, ఔషధాల విషయంలో ఆధార్ కార్డు తప్పనిసరి కాదని పేర్కొంది.
ఆధార్ కార్డు...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సంచలన చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. కరోనా సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత ఆర్ఆర్ఆర్...
కరోనా రావడం థియేటర్లు మూతపడడంతో.. ఓటీటీకి టైమ్ వచ్చింది. చిన్న సినిమాలు, మిడియం సినిమాలు ఓటీటీ వైపు చూస్తే.. కొన్ని ఓటీటీ సంస్థలు మాత్రం భారీ చిత్రాల వైపు చూశాయి. అయితే.. స్టార్...
గాజాలో జరిగిన తాజా దాడులను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమేన్ నెతన్యాహు సమర్ధించుకున్నారు. ఈ దాడులు మొదలు పెట్టిందే హమాస్ అని, తమ దేశంపై రాకెట్ దాడులు చేసి సామాన్య పౌరులను పొట్టన పేర్కొన్నారు....
ఉన్నది ఒకటే. కానీ- రెండుగా కనపడుతుంది. నిజానికి రెండు లేవు. దేవుడు- జీవుడు వేరు కాదు. ఒకటే. అదే అద్వైతం. అద్వైతంలోనే ఉన్నా- మనమున్నది అద్వైతంలోనే అని నమ్మకం కుదరడానికి అద్వైత సిద్ధాంతం...
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న భారీ చిత్రం ఆచార్య. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. కరోనా సెకండ్ వేవ్ లేకుండా ఉంటే.. ఇప్పటికే ఆచార్య సినిమా విడుదలై...
నర్సాపురం ఎంపి కనుమూరు రఘురామ కృష్ణంరాజుకి ఈనెల 28వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ గుంటూరు సిఐడి కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయనకు ప్రస్తుతం వున్నా వై కేటగిరీ సెక్యూరిటీ కొనసాగించాలని ఆదేశించింది....
కరోనా రెండో వేవ్ గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా ఉందని, గ్రామాలో టెస్టుల సంఖ్య పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. కరోనా కట్టడి, వాక్సిన్ల సరఫరాపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వారానికి...