Friday, August 7, 2026

బెడ్ ఖరారైతే అడ్డుకోవడంలేదు: డిహెచ్

హైదరాబాద్ ఆస్పత్రుల్లో బెడ్ ఖరారు అయిన పేషంట్లను ఎక్కడా అడ్డుకోవడంలేదని ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం  చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న పేషెంట్ల విషయంలో ఒక స్పష్టమైన విధానం అమలు చేస్తున్నామని...

వన్నూరమ్మ రైతులకు ఆదర్శం: ప్రధాని

ప్రకృతి వ్యవసాయంలో అనంతపురం జిల్లాకు చెందిన మహిళా రైతు వన్నూరమ్మ దేశానికి ఆదర్శంగా నిలిచారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి-2021 - 22 పథకం కింద నిధులు...

అసెంబ్లీ తరువాత సంపూర్ణ లాక్ డౌన్?

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకు పాజిటివిటి రేటు పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ సంపూర్ణ లాక్ డౌన్ దిశగా ఆలోచన చేస్తుందని సమాచారం. ఇప్పటికే పలు...

హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్

ఆంధ్ర ప్రదేశ్ నుంచి హైదరాబాద్ వస్తున్న అంబులెన్సులు అడ్డుకోవడంపై తెలంగాణా హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అంబులెన్సులు అడ్డుకోవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చినా సరిహద్దుల్లో ఇంకా అడ్డుకుంటున్నారని, ఈ విషయంలో పోలీసులు కోర్టు...

995 రూపాయలకు స్పుత్నిక్-వి

స్పుత్నిక్-వి వాక్సిన్ ధరను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రకటించింది. ఒక డోసు ధర 995 రూపాయలుగా నిర్ణయించింది. రూ.940 అసలు ధర కాగా 5 శాతం జిఎస్టి కలిపి రూ.995.40 కు వినియోగదారుడికి...

కేసీయార్ క్షమాపణ చెప్పాలి : ఉత్తమ్ డిమాండ్

ప్రజలకు కరోనా చికిత్స సరిగా అందించలేకపోతున్నందుకు సీఎం కేసీయార్ క్షమాపణ చెప్పాలని పిసిసి అధ్యక్షుడు, ఎంపి ఉత్తమ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదని ప్రశ్నించారు. తనకు...

రష్మిక తాజా కోరిక

ఛలో సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ఈ సినిమా విజయం సాధించడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆతర్వాత దేవదాస్, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ.....

‘విరాటపర్వా’నికి నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అన్ని రంగాలతో పాటు సినిమా రంగం పై  కూడా బాగా పడింది. ఏప్రిల్ రెండో వారం నుంచి విడుదలకు సిద్దమైన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఈ సెకండ్...

నేపాల్ ప్రధానిగా మళ్ళీ కేపి ఓలి

నేపాల్ ప్రధానమంత్రిగా కేపి శర్మ ఓలి ని నేపాల్ అధ్యక్షురాలు విద్యా దేవి భండారి నియమించారు. సోమవారం పార్లమెంట్ లో జరిగిన విశ్వాస పరీక్షలో ఓలి ఓడిపోయారు.  ప్రచండ నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ...

సిఎం జగన్ రంజాన్ శుభాకాంక్షలు

రంజాన్ పండగను పురస్కరించుకొని ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని, కరోనా నుంచి బయటపడి, ప్రతి...

Most Read